ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. యావత్ తెలంగాణ ఆయన వెంట నడుస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలంతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారు’ అని రాష్ట్ర విద్యుత్
నల్లగొండ : రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విధంగానే దేశాన్ని అభివృద్ధి చేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ సారథ్యంలో దే
నల్లగొండ : నవరాత్రులు విశేష పూజలందుకున్న గణనాథుల నిమజ్జానానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్తాబైంది. నల్లగొండ పట్టణంలోని హనుమాన్నగర్లో గల ఒకటో నంబర్ వినాయకుడి వద్ద మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు �
సూర్యాపేట: గవర్నర్ తమిళిసై పై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరో మారు ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం గవర్నర్కు ఫ్యాషన్గా మారింది. ఇది సరైంది కాదు అన్నారు. గవర్న
Minister Jagadish reddy | స్వాతంత్య్ర ఉద్యమంలో ఉపాధ్యాయులపాత్ర గణనీయమైనదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దేశ రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్.. రాష్ట్రపతిగా కాకుండా ఉపాధ్యాయ వృత్తికే
సూర్యాపేట : బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నిక ఉండదు.. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న రాజగోపాల్ కామెంట్స్పై మం�
తెలంగాణ రాష్ట్ర డిస్కంలు ఏపీ ప్రభుత్వానికి రూ.6,700 కోట్లు ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం కేవలం రాజకీయ దురుద్దేశం తప్ప మరొకటి కాదని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డ�
నల్లగొండ : ఆంధ్రప్రదేశ్కు విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్తు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి త�
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమ న్యాయంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం
టీఆర్ఎస్సేనని, రాజకీయ విభేదాలకు ఆస్కారం లేకుండా పథకాలు మంజూరు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని రాష్ట్
మునుగోడు గడ్డపై బీజేపీది మూడో స్థానమేనని.. ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ప్రజలే చెబుతున్నారని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లగిరి గ్రామంలోని రిక్కల భాస్కర్రె
కోమటిరెడ్డి బ్రదర్స్ తీరే అంత అప్పట్లో వైఎస్కు వంతపాడిండ్రు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ నాంపల్లి, ఆగస్టు 26 : రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, నమ్మి ఓట్లేసిన మునుగోడు ప్రజ
మునుగోడు ప్రజలు ఎప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఎప్పటికీ కృతజ్ఞులై ఉంటారని ఆయన చెప్పారు. ఏడు దశాబ్�
సాగు, తాగు నీరందించడానికి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో నిర్మిస్తున్న కిష్టరాంపల్లి ప్రాజెక్టులో భూమిని కోల్పోతున్న నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ కావాలనే దాడికి పూనుకున్నదని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో క�
Minister Jagadish reddy | బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే రాష్ట్రంలో అలజడులు జరుగుతున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. వైషమ్యాలు రెచ్చగొట్టి కులాల మధ్య