ప్రజలను, సొంత పార్టీని వంచించాడు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా వలసలు మర్రిగూడ, ఆగస్టు 23 : నమ్మి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, ఓట్లేసిన ప్రజలను మోసం చేస�
హైదరాబాద్ : మునుగోడు ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి మీటరు పెడుతరని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడులో హోం మంత్రి అమిత్, ఆ పార్టీ నేతల చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్
తెలంగాణను చీకట్లోకి నెట్టేందుకు కుట్ర : మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ చండూరు, ఆగస్టు 19: విద్యుత్తు సంస్థలపై కేంద్ర ప్రభుత్వ పెత్తనమేంటని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్�
విద్యుత్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏమిటని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విద్యుత్ రంగం ఉమ్మడి జాబితాలోనిదని అయితే విద్యుత్ సంస్థలపై నిర్ణయం తీసుకునే �
నల్గొండ : సీఎం కేసీఆర్ హాజరయ్యే ప్రజాదీవెన సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడ�
హైదరాబాద్ : స్వతంత్ర స్ఫూర్తిని నేటి యువత అలవర్చుకోవాలని మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రీడాపోటీల ముగింపు వేడుక�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పాపానికి బాధ్యులు ఎవరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కాంగ్రెస్, బీజేపీని సూటిగా ప్రశ్నించారు. ఏడు దశాబ్దాలుగా దేశాన్ని, రాష్ర్టాన్ని పాలి�
‘మునుగోడులో ప్రస్తుత పరిణామాలపై జిల్లా, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వివరించడంతోపాటు దేశంలో మోదీ సర్కార్ ప్రమాదకర విధానాలను ఎండగట్టేందుకే ప్రజా దీవెన సభను ఏర్పాటు చేశాం. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజర
వ్యాపారాల కోసం రాజకీయాలు చేయడం కోమటిరెడ్డి సోదరులకు పరిపాటని, ఇప్పుడు కూడా కాంట్రాక్టు కోసమే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పంచన చేరాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. రాజీనామ
నల్గొండ : రాజీనామా చేస్తే ఉప ఎన్నికలే వస్తాయని, అభివృద్ధి కోసమైతే అదే పార్టీ నుంచి రాజగోపాల్రెడ్డి ఎందుకు పోటీ చెయ్యడం లేదంటూ మునుగోడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి జగదీశ్రెడ్�
నల్గొండ : దేశంలో ఎక్కడా లేనివిధంగా మునుగోడులోనే 15శాతం మంది దివ్యాంగులున్నారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపమంతా గత పాలకులదేనని ఆరోపించారు. ఈ ప్రాంత బిడ్డలు ఫ్లోరైడ్ రక్క�
Marriguda | నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు వరుసగా గులాంబీ కండువాలు కప్పుకుంటున్నారు
అహింసా అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన ధీశాలి జాతిపిత మహాత్మా గాంధీ అని, ఆయన కలలు సాకారం చేస్తూ నాటి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను మూడో తరానికి తెలియజేందుకు వజ్రోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా �