Draupadi murmu | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా
అర్వపల్లి యోగానంద లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సునీత దంపతులతోపాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.
రెడ్లందరూ ఐక్యంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని పిల్లలమర్రి స్టేజీ సమీపంలో గల డాక్టర్ మర్రి లక్ష్మారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం ఏర్పాటు చ�
శాంతియుత సమాజం కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలి. ప్రపంచ శాంతిని కోరిన దయామయుడు ఏసుక్రీస్తు. ఆయన జన్మదినాన్ని క్రిస్మస్ పండుగగా జరుపుకోవడం, సాటి మనిషి శ్రేయస్సు కోసం కృషి చేయడమే అసలైన క్రైస్తవం.
ఇప్పటికే పలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేసిన మోదీ సర్కార్.. వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సూర్యాపేట పట్టణం జిల్లా కేంద్రంగా మారిన నాటి నుంచి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి కృషితో దినదినాభివృద్ధి చెందుతున్నది.
ఉమ్మడి పాలనలో కులమతాల గొడవలతో భయానక వాతావరణంలో పండుగలు జరిగేవని, స్వరాష్ట్రంలో ఆ పరిస్థితిని రూపుమాపి ఐక్యతను పెంపొందించి అన్ని మతాల పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకొనేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీ�
Minister Jagadish reddy | రాష్టంలో రెండో అతి పెద్ద జాతర అయిన దురాజ్పల్లి పెద్ద గట్టు జాతరను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో�
Minister Jagadish Reddy | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. వ్యవసాయానికి బీజేపీ హయాంలో తెలంగాణకు ఎక్కువ నిధులు కేటాయ�
Minister Jagdish Reddy | పోరాడి సాధించిన తెలంగాణలో గత ఎనిమిదేళ్లుగా అన్ని రంగాల అభివృద్ధితో పాటు చేతివృత్తులకు చేయుతనదిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె�
తెలంగాణలో భవిష్యత్తు తరాలకు స్వచ్ఛ ఆక్సిజన్ అందించేందుకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టి కోట్లాది మొక్కలు నాటించారని మంత్రి జగదీశ్రెడ్డి కొనియాడారు.