గిరిజన గ్రామాల్లో గిరిజన రైతుల జీవనోపాధి మార్గాల పెంపునకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవం �
Minister Indrakaran Reddy | గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘పట్టణ ప్రగతి దినోత్సవం’ అంబరాన్నంటింది. పారిశుధ్య కార్మికులు, సిబ్బంది బతుకమ్మ, బోనాలతో డప్పు చప్పుళ్ల నడుమ భారీ
ముందస్తు ప్రణాళికతోనే రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించిందని రాష్ట్ర, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భ
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ దృష్టి సారించిందని, ఇందులో భాగంగా నిర్మల్ బస్టాండ్ ఖాళీ స్థలంలో ఆధునిక హంగులతో వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్న
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ (RTC) దృష్టి సారించిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇందులోభాగంగా నిర్మల్ (Nirmal) బస్టాండ్ ఖాళీ స్థలంల�
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సర్కారు దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇప్పటికే గ్రామీణం నుంచి జిల్లా స్థాయి వరకు ప్ర�
“నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు’ అని పాడుకున్న రోజుల నుంచి ‘నేను పోతబిడ్డో ప్రభుత్వ దవాఖానకు’ అనే స్థాయికి సర్కారు వైద్యశాలలు ఎదిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం కునారిల్లగా.. స్వరాష్ట్రంలో �
Minister Indrakaran Reddy | దివ్యాంగుల అభ్యున్నతికి, సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పా�
మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణులు ఫుల్జోష్ మీద ఉన్నాయి. జూన్లోనే రెండుసార్లు రావడం, రూ.వేల కోట్ల రూపాయల పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు
Minister Indrakaran Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) రాష్ట్రంలోని కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) అన్నారు.
రాష్ట్రంలో అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పచ్చదనం పెంపునకు సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలోని ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు.
Singareni | సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పర్యావరణహిత చర్యలకు రాష్ట్ర స్థాయి పురస్కారం వరించింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అవలంబిస్తున్న పర్యావరణహిత మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి చర్యలకు మరో
Minister Indrakaran Reddy | తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న హరితోత్సవాన్ని రాష్ట్రమంతా ఘనంగా నిర్వహించాలని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. సచివాలయంలో హరితోత్సవానికి సంబంధించిన పో�
Indrakaran Reddy | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు�