నిర్మల్ జిల్లా కేంద్రం లో వాహన పరిశీలన కేంద్రం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సారంగాపూర్ చించోలి (బీ) గ్రామ సమీపంలో
నిర్మల్ జిల్లాలోని 19 మండలాల పరిధిలో 644 చెరువు లతోపాటు ఎస్సారెస్పీ, కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టు లు ఉన్నాయి. వీటిలో వచ్చే వర్షాకాలంలో 4.75 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ అధికారులు ప్రతిపాది�
అగ్రహారం ఆలయాన్ని మినీ కొండగట్టుగా తీర్చిదిద్దుతామని, కోటి నిధులతో అభివృద్ధి చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు పేర్కొన్నారు. సోమవారం అగ్రహారం హనుమాన్ ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకార
పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ (Niramal) జిల్లా విద్యార్థులు తిరుగులేని ప్రతిభను కనబరిచారు. 99 శాతం ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానం దక్కించుకున్నది. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister In
మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. దేవాపూర్లోని ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు మంత్రులు ఇద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీతో కలిసి భూమిపూజ చేశారు.
‘మా సొంతూరిలో చెట్టుకింద స్వయంభూ శివలింగం ఉన్నది. గుడి కడితే బాగుంటదని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన. అడిగిన వెంటనే ఆయన దేవాదాయశాఖ అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించారు’ అని రాష్ట్ర పోలీస్ �
Minister Indrakaran Reddy | నిర్మల్ : క్రీడలతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార స�
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వం లో పురాతన ఆలయాలు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఉద్ఘాటించారు. పేదల దేవుడిగా రాజన్న క్ష�
వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) ఆధ్వర్యంలో పేదల దేవుడు వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ (Rajanna temple) అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని, భక్తుల మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తామని మంత్రి ఇ�
రాష్ట్రంలోని ప్రముఖ శైవాలయం వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని (Raja rajeshwara swamy) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు.
Minister Indrakan Reddy | అరవై వసంత్సాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిద్దాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చ
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చ
BRS | బీఆర్ఎస్ లో భారీగా చేరికల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్న కాంగ్రెస్ , బీజేపీ పార్టీలకు చెందిన యువత కేసీఆర్(CM KCR) నాయకత్వం వైపు మొగ్గ�