నిర్మల్ సమీకృత కలెక్టరేట్తో పాటు, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆదివారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో సాయంత్రం 4.20 గంటలకు నిర్మల్కు చేర�
తెలంగాణ ప్రగతి ప్రదాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు నిర్మల్ జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. సీఎం హోదాలో తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికారు.
Greenary State | తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రశంస దక్కింది. పచ్చదనం పెంపుదలలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్ స్థానంలో ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
CM KCR | నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం అనంతరం ఎల్లపెల�
CM KCR | నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని కొండాపూర్ సమీపంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ భవనాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
CM KCR | నిర్మల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా నిర్మల్ బయల్దేరారు కేసీఆర్. నిర్మల్ చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి�
నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. కలెక్టరేటా? కార్పొరేట్ సంస్థ కార్యాలయమా? అని ఆశ్చర్యపోయేలా నిర్మించిన ఈ కొత్త పాలనా సౌధంతో జిల్లాలో ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ
సమీకృత కలెక్టరేట్తో పరిపాలన మరింత సులభమవుతుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవ పనులను మంత్రి గురువారం పరిశీలించారు. ఈనెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త కల�
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్మల్ జిల్లాలో పండుగలా నిర్వహించుకుందామని రాష్ట్ర అటవీ, పర్యావరణ. న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
Minister Indrakaran Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ సభను జయపద్రం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని పట్టణంలో దివ్యా �
Nirmal | నిర్మల్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ సీహెచ్ ప్రవీ�
తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలకు గ్రేటర్ సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు ఉత్సవాలను అంగరంగ వైభవం నిర్వహించేందుకుగానూ రూ.15కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం, ఉత్సవాల తేదీలను కూడా ప్రకటించిం�
హైదరాబాద్లో ఆషాడ బోనాల (Ashada bonalu) జాతర వచ్చే నెల 22న ప్రారంభం కానుంది. నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు గోల్కొండ కోటలోని (Golkonda) జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలిబోనంతో ఉత్సవాలు మొదలవుతాయని మంత్రి తలసాని �
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం కోసం రూ.43 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో ఆర్అండ్బీ శాఖ �