జిల్లాలో భోరజ్, సాత్నాల మండలాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అంతటా హర్షం వ్యక్తమవుతున్నది. జైనథ్ మండలం విస్తీర్ణంలో విశాలంగా ఉన్నది. గతంలో 29 గ్రామ పంచాయతీలతో ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద మండలంగా �
ఆషాఢ మాసం (Ashadam Bonalu) గోల్కొండ బోనాలలో నాలుగో బోనం ఆదివారం జరగనున్నది. ఈ నేపథ్యంలో శనివారం గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ (Jagadambika Yellama) ఆలయం వద్ద ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్ ఆరెళ్ల జగదీశ్ యాదవ్, ఈవో శ్రీనివాస రాజులు ఏర
Minister Indrakaran Reddy | ఈ నెల 30న జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉన్నందున అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక అధికారులకు సూచించారు.
CM KCR | ఈ నెల 30న ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేయడంతో పాటు కలెక్టరేట్, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొ�
అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపా�
Spiritual Day | స్వపరిపాలనలో తెలంగాణ సొంత అస్థిత్వంతో కూడిన ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లో ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో
Indrakaran Reddy | యాదగిరిగుట్టలో చిరుధాన్యాల ప్రసాదం (Millets laddu prasadam), స్వామి వారి బంగారు, వెండి నాణేల విక్రయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ (Professor Jayashankar Sir) అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy)అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు సార్ కల అని.. సీఎం కేసీఆర్ (CM KCR) దానిని నిజం చేసిచూపించారని ప్రశ
Minister Indrakaran Reddy | రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని(Spiritual Day) ఘనంగా నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy)తె�
CM KCR | తెలంగాణ కొద్దిగంత పచ్చవడ్డదని, ఏడెనిమిదేండ్ల నుంచి అందరం పట్టుబట్టి, జట్టు కట్టి నీరుగారిన, బీడువారిన తెలంగాణను తోవకు తెచ్చుకున్నమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.
Minister Indrakaran Reddy | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా అడవులకు పూర్వవైభవం వచ్చిందని, రాష్ట్రమంతటా పచ్చదనం పరిఢవిల్లుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్�
తెలంగాణకు హరితహారం (Haritha Haram) తొమ్మిదో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో (Telangana Decade Celebrations) భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు హరితోత్సవం (Harithotsavam) నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మానస పుత్రిక హరితహారం (Haritha Haram) కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు ఇస్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్డి ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన గిరిజనోత్సవం ఊరూరా కనుల పండువగా సాగింది. అడవిబిడ్డలు ఆటాపాటలతో సందడి చేస్తూ ర్యాలీలు తీశారు. కుమ్రం భీం విగ్రహాలకు నివాళులర్పించి.. జ�
రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తున్నదని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గిరిజన దినోత్సవానికి మంత్రి హాజరయ్యారు. గిరిజ�