‘కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత ఆలోచనలపై రైతాంగం భగ్గుమంది. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఎట్ల సరిపోతదో రైతుల మధ్యకొచ్చి చెప్పాలి. నోటికొచ్చినట్లు అవగాహన లేకుండా ఎట్లవడితే అట్ల మాట్లాడితే కుదరదు. బహిరంగ
Minister Idrakaran Reddy | రాష్ట్రంలో విద్యా రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడంలో తెలంగాణ ముందజలో ఉందని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్న�
Free current | వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతానానికి నిదర్శనం అని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి ఇంద్
లాల్దర్వాజ (Lal Darwaza) సింహవాహిని మహంకాళి (Simhavahini Mahankali) అమ్మవారి బోనాల (Bonalu) జాతర ఘనంగా జరుగుతున్నది. అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి (Minister Indrakaran reddy) ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.
కొండగట్టు అటవీ క్షేత్రం ఇక దట్టమైన వృక్ష సంపదతో అలరారనున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించగా, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ గుట్ట చుట్టుపక్కల ఉన్న 1095 ఎకరాలన�
Minister Indrakaran Reddy | రైతులు, వ్యవసాయం అంటే గిట్టని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అవసరం లేదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) పేర్కొన్నారు.
ఈ నెల 20న అర్చక, ఉద్యోగ, సిబ్బంది రాష్ట్రస్థాయి సమావేశాన్ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర అర్చక, ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ డీవీఆర్ శర్మ త�
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని
Saichand | గాయకుడు సాయిచంద్ కుటుంబాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. గుర్రంగూడలోని సాయిచంద్ స్వగృహానికి వెళ్లి.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చ�
Minister Indrakaran Reddy | జల్, జంగల్, జమీన్ అనే కుమ్రం భీం కలలను కూడా సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని మా�
ప్రతి పల్లెకు అభివృద్ధి పలాలు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘతన సీఎం కేసీఆర్దేనని, జనరంజక పాలనను చూసే వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శ�
Minister Indrakaran Reddy | ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, జల్ జంగల్ జమీన్ స్ఫూర్తితో అడవి బిడ్డలను అన్నదాతలుగా చేసి భూమి హక్కులను కల్పిస్తున్నామని అటవ�
సీఎం కేసీఆర్ జనరంజక పాలన చూసి బీఆర్ఎస్ లో(BRS)కి వలసలు కొనసాగుతున్నాయని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు.