భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించే కోటి వృక్షార్చన (ఒక రోజు- కోటి మొకలు) కార్యక్రమానికి అంతా సిద్ధంచేసినట్టు అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు.
Minister Indrakaran Reddy | స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 26న నిర్వహించే కోటి వృక్షార్చన (ఒక రోజు - కోటి మొక్కలు (One Day - One Crore Plantation) ను విజయవంతం చేయాలని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు�
‘నిర్మల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, వారి అండదండలతో తాను మరోసారి గెలుస్తా. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అడిగినన్నీ నిధులు కేటాయించారు. నిర్మల్ ప్రజలతో తనకు సుదీర్ఘకాలం నుంచి ఉన్న అనుబంధమే తన �
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్ట ర్ కార్యాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధులు సంక్�
రైతులకు నష్టం కలిగించే మాస్టార్ప్లాన్ రోడ్డు ఏర్పాటు చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హామీనిచ్చారు. నిర్మల్ మున్సిపల్ శాఖ ఆ�
Minister Indrakaran Reddy | మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) హామీతో నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై రైతులు చేస్తున్న తమ దీక్షను విరమించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన రైతుల దీక్ష శిబిరాన్ని మంత్రి సందర్శించారు.
గణపతి వేడుకల్లో మండపాలతోపాటు ఇండ్లల్లో మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించి పూజించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. సచివాలయంలో శుక్రవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్�
Eco Friendly Ganesh | పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలనే పూజిద్దామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్ట�
స్వాతంత్య్ర దినోత్సవానికి కార్యాలయాలు, పాఠశాలలు, మైదానాలు ముస్తాబయ్యాయి. సోమవారం వేడుకలకు స్టాల్స్, శకటాలను ప్రదర్శించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రజానీకానికి, ప్రముఖులకు వసతులు కల
తెలంగాణ రాష్ట్రం బీసీ కులవృత్తుల వారు ఆర్థికంగా బలపేతమవ్వా లనే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. లక్ష సాయం పథకాన్ని అమలు చేస్తున్నారని అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్న�
దశాబ్దాలుగా వెట్టిచాకిరీకి గురైన విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల(వీఆర్ఏ)కు విముక్తి లభించింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో ఆత్మగౌరవం పెరిగింది. ఉద్యోగ భద్రతతోపాటు వేతనం కూడా భారీగా �
ఏజెన్సీ ప్రాంతాల్లోని గూడేలు, తండాలు, మారుమూల పల్లెల్లోనూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. బుధవారం ఉదయం నుంచే అడవిబిడ్డలు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు తీశారు. ఆదివాసీ జెండాలు ఆవి�
World Adivasi Day | ఆదివాసీల హక్కులు, సంస్కతి సంప్రదాయాల పరిరక్షణ, స్వయం పాలనకు ఎందరో మహనీయులు త్యాగాలు చేశారు. వారి పోరాటాలకు గుర్తుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్ర
Minister Indrakaran Reddy | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం అల్లోల జిల్లా కేంద్రంలోని డా. బీఆర్ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చే
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) తోడ్పాటుతో రాష్ట్రంలోని పురాతన దేవాలయాలను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.