ఇటీవలి భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లు, కాలువలు, చెరువులు, కెనాల్ పంట నష్టాలపై అంచనాలు పక్కాగా ఉండాలని అధికారులను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట�
కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ రిజర్వాయర్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని మంత్రి గంగుల కమలాకర్.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్తో కలిసి బుధవారం విడుదల చేశారు. ఈ సంద�
Crop Loan Waiver | రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని గురువారం నుంచి పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. నెలన్నరలోగా ఈ కార్యక్రమానికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతాంగ సంక్షేమం, �
Minister Gangula Kamalakar | తెలంగాణకు ముందు నీటి కోసం జిల్లాల మధ్య నీటి యుద్ధాలు జరిగేవని, స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలమైందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీస�
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. పద్మశాలీల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నా�
నాటి పాలనలో చినుకుపడితే వణికిపోయిన కరీంనగరం, ఇవాళ భారీ వర్షాలు ముంచెత్తినా సురక్షితంగా బయటపడింది. ఎడతెరిపిలేని వానలతో వరద పోటెత్తినా వెంటనే తేరుకున్నది. వర్షపు నీరు ఏరులై పారినా డ్రైనేజీల గుండా సాఫీగా �
వరుస వర్షాలు ప్రారంభమైన రెండు మూడు రోజుల నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. అధికారులతో కలిసి నియోజకవర్గ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మూడు నాలుగు రోజుల నుంచ
కొత్తపల్లి పట్టణ పద్మశాలీ మార్కండేయ గుడి అభివృద్ధికి సహకారమందిస్తానని పౌర సరఫరాల, బీసీ సంక్షేమశాఖల మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, పద్మశాలీ సంఘం జిల్లా గౌ�
Rice Shortage | ‘దేశంలో బాయిల్డ్రైస్ (ఉప్పుడు బియ్యం) కన్నా రా రైస్ (పచ్చిబియ్యం) అవసరం ఎక్కువగా ఉన్నది. రా రైస్ ఇస్తేనే తీసుకుంటాం. లేదంటే మీ రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయబోం’- ఇదీ కేంద్రం తరుచూ రాష్ర్టాని�
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ బిడ్డల చదువుకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు.
జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో చదువుకునే బీసీ బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసేందుకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్.. తాజాగా మరో వరం ప్రకటించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్ర�
రాష్ట్రంలోని బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక పథకాన్ని ప్రవేశపెట్టనున్నది. విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు ‘విదేశీ విద్యానిధి’ పథకాన్ని అమలు చ�