తెలంగాణలో రుణమాఫీతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీతో సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని తేలిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్నే కోరు కుంటున్నారని రాష్ట్ర బీసీ సంక్
రుణమాఫీతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీతో సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని తేలిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్న
సాధారణంగా రాజకీయాల్లో టికెట్ల కేటాయింపు ప్రక్రియ అంటే మూడు నాలుగు సార్లు జాబితాలు ఇస్తారు. కానీ, అధినేత కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా సరికొత్త అర్థం చెబుతూ వస్తున్నారు. 2018లో మాదిరిగానే ఈ సారి సైతం అభ్య�
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలకు టికెట్ల విషయంలో కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెరదించారు. అక్కడితో అగకుండా అందరి అంచనాలను తారు మారు చేస్తూ 115మంది అభ్యర్థులతో జాబితా విడు�
Minister Gangula | తెలంగాణ ప్రజలు కేసీఆర్నే మరోసారి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్తో కలిస
టూరిజం హబ్గా కరీంనగర్ మారుతున్నదని, రానున్న రోజుల్లో ప్రపంచం మొత్తం జిల్లా వైపు చూడనున్నదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తీగల వంతెన సమీపంలో ‘వీకెండ్ మస్తీ’ కార్యక్రమాన్ని మేయర్ వై సునీల్ ర�
ఉమ్మడి పాలనలో బతుకు భారమై వలసబాట పట్టిన చేనేత కార్మికులు.. స్వరాష్ట్రంలో సొంతూర్లకు వాపస్ వస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. నాడు వృత్తిని వదిలినవారే
బహుజనులను ఏకం చేసి, గోల్కోండ ఖిల్లాపై జెండా ఎగురవేసిన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి శ్లాఘించారు. అణగారిన వర్గాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కీర�
అణగారిన వర్గాలకు కేరాఫ్ అయిన నేతన్నల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. కేంద్రం మోకాలడ్డుతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు.
Minister Gangula | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో నేతన్నల (Handloom) కళ్లలో వెలుగులు కనబడుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Minister Gangula Kamalakar | బడుగు బలహీనర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం, తన జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంన
కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
పేదల సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వానికి మరే రాష్ట్రం సాటి లేదని రేషన్ డీలర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కమీషన్ పెంపుతో పాటు ఇతర తమ సమస్యలు పరిష్కరించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మంత్రుల
‘కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలను కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తున్నా. మరోసారి ఆశీర్వదిస్తే.. మరింత డెవలప్ చేసి చూపిస్తా