పెద్లపల్లి జిల్లా ప్రజలకు మినీ ట్యాంక్బండ్ ఆహ్లాదాన్ని పంచనున్నది. పట్టణంలోని సాగర్రోడ్డులో గల ఎల్లమ్మ గుండమ్మ చెరువు స్థానికులను ఆకట్టుకునేలా సొబగులు అద్దుకుంటున్నది.
సర్కారు అందిస్తున్న లక్ష రూ పాయల సాయం మాలాంటి కుల వృత్తి వారికి ఎంతో ఆసరగా ఉంటయ్. మార్కెట్లో వచ్చిన పెద్ద కంపెనీల వల్ల మేం కుల వృత్తి చేసుకు నేందుకు ఇబ్బందులు పడు తున్నాం. ఇలాంటి స మయంల సీఎం కేసీఆర్ గొప�
అన్ని వర్గాలు, మతాల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు.
“నిత్యం ప్రజలతో ఉంటూ సమస్యలు పరిష్కరించేవాళ్లు కావాలా..? ఎన్నికలు రాగానే కనిపించే వాళ్లు కావాలా..? ప్రజలు ఆలోచించాలి” అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కోరారు. సమైక్య పాలనలో ధ్�
నాటి పాలనలో కుదేలైన కులవృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం జీవం పోస్తున్నది. బీసీల్లోని కులవృత్తులను నమ్ముకొని జీవిస్తున్న వారికి ప్రోత్సాహం అందిస్తున్నది. లక్ష చొప్పున సాయం అందిస్తూ.. కుటుంబాలకు ఆసరా అవుతున్
దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని, ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మం
కరీంనగర్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి టీఎస్ఓబీఎంఎస్ ద్వారా దివ్యాంగులకు(చెవిటి వారు) మంజూరైన మొబైల్ ఫోన్లను సోమవారం కలెక్టరేట్లో ర�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ, ఎంబీసీ సంచార కులాలకు ఖ�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ కేటాయించిన 10 మంది మున్నూరుకాపు అభ్యర్థులను గెలిపించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ జలవిహార్లో ఆదివారం మున్నూరుకాపు స
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాలనలో బీసీలు ప్రగతిపథంలో పయనిస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల సామాజిక, ఆర్థికాభివృద్ధితోపాటు, విద్యాభ్యున్నతికి ప
దివ్యాంగుల కండ్లల్లో కనిపించే సంతోషమే ముఖ్యమంత్రి కేసీఆర్కు దీవెనలని, వారి ఆనందాన్ని ఎల్లవేళలా కొనసాగించేందుకు తపిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు.
కాంగ్రెస్, బీజేపీలు మోసకారి పార్టీలని, ఒక్క అవకాశం అంటూ వచ్చే ఆ పార్టీలను నమ్మి ఓటేస్తే దివ్యాంగుల పెన్షన్లు కూడా ఎత్తుకు పోతారని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) విమర్శించారు. గత ప్రభుత్వాలు దివ్యాంగు
తెలంగాణ ప్రభుత్వం అధునాత కోర్సులతో ప్రత్యేక గురుకుల కాలేజీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ఇప్పటికే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సైనిక్, ఆర్మ్ ఫోర్స్, లా డిగ్రీ గురుకుల కాలేజీలను ఏర్పాటు చే
Boiled Rice | ‘తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ తీసుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే మీ రాష్ట్ర ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయండి. అంతేగానీ మేం మాత్రం బాయిల్డ్ రైస్ తీసుకోం’.. ఇదీ తమ రాష్ట్ర రైతులు పండించిన బాయిల�