సీఎం కేసీఆర్ తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ రాకముందు మన పిల్లలు వైద్య విద్యకోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది.
ఏండ్ల నాటి చిరకాల కల సాకారమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వైద్య విద్య చేరువైంది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పేద, మధ్యతరగతి విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం కలిగింది.
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి తెలంగాణ పగ్గాలు వారికి అప్పగిస్తే రాష్ట్రం ఢిల్లీ పాలకుల చేతుల్లోకి వెళ్తుందని, అలా జరిగితే ఏడాదిలోనే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫ�
లక్ష మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు.
ఆడబిడ్డల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు, ఆమె ఆరోగ్యానికి అభయమిస్తున్నది. ‘మహిళల ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం’ నినాదంతో ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభిస్తున్నది.
కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఈ నెల 15 వర్చువల్ విధానం ద్వారా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
తమను గెలిపిస్తే తలరాతలు మార్చుతామంటూ మాయ మాటలతో మభ్యపెట్టి, మోసం చేసిన వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మేయర్ యాదగిరి సునీల్రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ, మార్పును స్వాగతిస్తూ మట్టి గణపతిని పూజించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
ప్రజాకవి కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కాళోజీ జయంతి సందర్భంగా శనివారం కరీంనగరంలోని 18వ డివిజన్ రేకుర్తిలోగల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్
రాష్ట్ర ప్రభుత్వం రెండు బీసీ గురుకుల డిగ్రీ లా కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హన్మకొండలో ఒకటి, రంగారెడ్డి జిల్లా కందుకూరులో మరొకటి మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నిజానికి ఏ పార్టీ అధినేత సాహసం చేయని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకేసారి ఉమ్మడి జిల్లాలోని పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆగస్టు 21న ప్రకటించారు.
కోకాపేటలో ప్రభుత్వం కేటాయించిన రెండెకరాల స్థలంలో ఈ నెల 11న సగర లేదా ఉప్పర కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, పర్యాటక, ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీన�
రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతలను కేంద్రం టార్గెట్ చేసిందా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ మానసికంగా దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతున్నదా? అందుకు కేంద్ర పరిధిలోని దర్యాప్తు సంస్థలను మళ్లీ ఉసిగొల్పుతున్న�
బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు రూ.50 వేల భారీ జరిమానా విధించింది.