Minister Gangula | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత స్వయంపాలనలో పల్లెల రూపరేఖలు మారాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు.
సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతో కరీంనగర్ అద్భుత జిల్లాగా మారబోతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్�
కరీంనగర్ శివారులోని కేబుల్ బ్రిడ్జిపై మంగళవారం రాత్రి వీకెండ్ మస్తీ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో పాటు, మానకొండూర్ ఎమ్మెల్య�
Minister Gangula | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించనున్న ‘వీకెండ్ మస్తి’ సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. కేబుల్ బ్రిడ్జి వద్ద ఏర్పా
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లా�
సీఎం కేసీఆర్ దిశానిర్దేశనంలో కరీంనగర్ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. 50 ఏండ్లు పాలించిన పాలకులు నగర అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు.
Minister Gangula | తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90కిపైగా సీట్లను గెలిచి.. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్ర�
వచ్చే ఎన్నికల్లో విపక్షాల మాటలు నమ్మితే తెలంగాణ మళ్లీ అంధకారమే అవుతుందని, సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రం నుంచి సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా సేవలు అందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి లభించింది. ఇక ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పటికే సీఎం
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల(వీఆర్ఏ) దశాబ్దాల కల నెరవేరింది. ఎన్నో ఏండ్ల వెట్టిచాకిరీ నుంచి విముక్తి లభించింది. ఇచ్చిన మాట మేరకు సీఎం కేసీఆర్ పేస్కేల్తోపాటు ఉద్యోగ భద్రత కల్పించడంతో కొత్త జీవితం మొద�
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటికే చాలామంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించ
రాష్ట్రంలో 15.5 శాతం ఉన్న ఎస్సీల అభివృద్ధికి తమ ప్రభుత్వం 23 శాతం నిధులను కేటయించిందని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శాసనమండలిలో ప్రకటించారు. జనాభా శాతం కంటే అధికంగా నిధులివ్వటమే ఎస్సీ క
బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకూ కాస్మెటిక్ చార్జీలను, ఇతర వసతులను కల్పిస్తున్నట్టు బీసీ సం క్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రభుత్వం ఏటా రూ.12 కోట్లను �