మంత్రి కేటీఆర్ 48వ పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ జిల్లా, పట్టణ, మండల శాఖలు, ఆర్బీఎస్, విద్యార్థి విభాగం, కార్మిక విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించ�
రైతులు పండించిన ధాన్యం సేకరణ నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడొద్దని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మిల్లింగ్ చేసిన సీఎంఆర్ను తక్షణమే తీసుకోవాలని కోరారు. బుధవారం సచివాలయంలో తనన�
భావితరాలకు గొప్ప కరీంనగర్ను అందించాలన్న లక్ష్యంతో తాము అభివృద్ధి పనులు చేస్తున్నామని, రాష్ట్రంలో రెండో గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్�
రాష్ట్రంలోని రైతులందరి కుటుంబాల్లో ఆనందం చూసి రైతుల ఇంట సిరులు పండాలన్నదే సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం మాన్వాడలోని ఎస్సారార్ జలాశ�
ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకునే పాలకులు లేక కులవృత్తులు కనుమరుగయ్యాయని, కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వృత్తి పనుల వారికి అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ�
కరీంనగర్లో మానే రు నదిపై చేపడుతున్న మానేరు రివర్ ఫ్రంట్ను విదేశీ టూరిస్టులను సైతం ఆకర్షించేలా ఉండాలని, ఆ మేరకు పనులు కూడా చేయాలని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ సూచించారు.
Minister Gangula Kamalakar | కుల వృత్తులకు జీవం పోసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష సాయం అందజేస్తున్నారని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
మనం కాపాడే వనాలు భావితరాలకు గొప్ప ఆస్తిగా మిగిలిపోతాయని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula kamalakar) అన్నారు. ఆస్తులు ఇస్తే కరిగిపోతాయని చెప్పారు. వనాలను ఆస్తిగా భావించి భావితరాలకు అందించేందుకు ఎంపీ సంతోష్ కుమార�
వెనుకబడిన వర్గాల కులవృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘బీసీ కులవృత్తుల ఆర్థిక సాయం పథకం’ శనివారం ప్రారంభం కానున్నది. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర�
కొండగట్టు అటవీ క్షేత్రం ఇక దట్టమైన వృక్ష సంపదతో అలరారనున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించగా, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ గుట్ట చుట్టుపక్కల ఉన్న 1095 ఎకరాలన�
Telangana | వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తిదారులకు రూ.లక్ష సాయం శనివారం నుంచి ప్రారంభం కానున్నది. ప్రతి నియోజకవర్గానికి 300 మంది చొప్పున మొత్తం 35,700 మందికి రూ.లక్ష అందించనున్నారు.
కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశార�
ప్రతి నియోజకవర్గంలో 300 మంది బీసీ కులవృత్తిదారులు, చేతి వృత్తిదారులకు రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. లక్ష ఆర్థికసాయం పథకం నిరంతర ప్రక్రియని, ప�