రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవంతోపాటు అన్ని వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. కోకాపేటలో ప్రభుత్వం కేటాయిం�
ప్రపంచ పర్యాటక కేంద్రంగా కరీంనగర్ను తీర్చిదిద్దే విధంగా మానేరు ఫ్రంట్ను అభివృద్ధి చేయనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తెలంగాణచౌక్లో
రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రాసెసింగ్ పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన హైద�
బీసీ కులవృత్తి, చేతివృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించేందుకు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైనట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
తెలంగాణ అమర వీరుల త్యాగం వెలకట్టలేనిదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారి భూమికే కీలకమైనదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. అమరుల కుటుంబాలను ఎప్పటికీ మర్చిపోమని, �
కరీంనగర్ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్నామని అందులో భాగంగానే మానేరు రివర్ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేబుల్ బ్రిడ్జికి బుధవారం అంకురార్పణ జరిగింది. కరీంనగర్ శివారు మానేరు నదిపై 224 కోట్లతో నిర్మించిన తీగల వంతెన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నది. అ
మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో జరిగే ప్రతి పనిలోనూ ప్రజలను భాగస్వాములను చేసినప్పుడే.. మంచి ఫలితాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ దిశగా కార్పొరేటర్లు
యువత ఉజ్వల భవితకు గ్రంథాలయాలు దోహదం చేస్తాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం లైబ్రరీల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. బుధవ�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి ఊరూరా.. వాడ వాడలా ర్యాలీలు తీశారు. విద్యార్
ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని ప్రారంభించేందుకు వస్తున్న రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవం తం చేయాలని రాష్ట్ర బీస�
కేసీఆర్ సర్కారు విప్లవాత్మక నిర్ణయాలతో తెలంగాణ విద్యా రంగంలో దే శంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర బీసీ సం క్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగత�
తరగిపోతున్న అడవులకు పునర్జీవం పోయడం, ఫల, ఔషధ మొకలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని రాష్ట్ర బీసీ సంక్షే మం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాక�
ధాన్యం కొనుగోలు చేసి ఓపీఎంఎస్లో నమోదైన ప్రతి రైతుకు డబ్బులు బదిలీ చేశామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలి పారు. సోమవారం ఒక్కరోజే 1500 కోట్లను ఏకమొత్తంగా విడుదల చేసినట్టు చెప్పారు.