బీసీ కులవృత్తుల రూ. లక్ష ఆర్థిక సహాయం ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి బీస�
బీసీ కుల వృత్తుల వారికి ఈ నెల 15 నుంచి రూ.లక్ష ఆర్థికసాయం చెక్కులను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులక�
బీసీల సాధికారత సాధనే లక్ష్యంగా ఈ నెల 15న హైదరాబాద్ ఎల్బీనగర్లోని కేబీఆర్ కన్వెన్షన్లో బీసీల రాజకీయ ప్లీనరీ నిర్వహించనున్నుట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ వెల్లడించా�
తొమ్మిదేళ్ల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు కరీంనగర్-మంచిర్యాల ప్రధాన రహదారి తీగలగుట్టపల్లి రైల్వే ట్రాక్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాబోతున్నది. 126.74 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు ముహ�
రాష్ట్రంలోని సంపదను మళ్లీ దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణను గుడ్డి దీపం చేసే ప్రయత్నం చేస్తున్నా�
దక్షిణ భారతదేశంలోనే కరీంనగర్ను గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. నగర శివారులో తలమానికమైన మానేరు రివర్ ఫ్రంట్ను నిర్మ�
కరీంనగర్ను రాష్ట్రంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 18వ డివిజన్ (రేకుర్తి)లో 1.90 కోట్లతో చేపడుతున�
తెలంగాణలో స్పోర్ట్స్ విలేజ్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా అధ్యయనం చేస్తున్నది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దాలని కసరత్తు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగం
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ను విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశా రు. కరీంనగరంలోని శ్వ
Minister Gangula Kamalakar : గుజరాత్లోని సబర్మతి రివర్ ఫ్రంట్(Sabarmati River Front) కన్నా అధునాతనమైన మానేరు రివర్ ఫ్రంట్(Manair River Front)ను నిర్మించడమే తమ లక్ష్యమని గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని మానేరు రివర్ ఫ్రంట్ను ప్రపంచంలోనే అధ�
రాష్ట్రంలో భారీగా పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగా మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
తెలంగాణ రాక ముందు కరీం‘నగరం’ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ఇరుకు, అధ్వానమైన రోడ్లు, ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారంతో కళావిహీనంగా కనిపించేది. అప్పటి ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేద�
కరీంనగర్లో జగన్నాథస్వామి ఆలయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇందుకు 15 రోజుల్లోగా స్థలం కేటాయిస్తామని చెప్పా రు. కరీంనగర్ అభివృద్ధి, ఆధ్యాత్మ
ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని, మున్నూరు కాపులు కలిసిమెలిసి ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం మున్నూరుకాపు మహాసభ ఆధ్వర్యంలో కాచిగూడలోని మ్యాడం అంజయ్య హాలులో మున్నూరు