Minister Gangula | ధాన్యం కొనుగోళ్లు సంబంధించి ఓపీఎంఎస్లో నమోదైన ప్రతి రైతు ఖాతాలు డబ్బులు బదిలీ చేశామని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం రూ.1500 కోట్లను బదిలీ చేశామని, ఇప్పటి వరకు రూ.11,444 రైతుల ఖాతాలక�
ఇగ ఇంత సల్లవడొద్దామని ఇంటిమొకాన బయల్దేరిన. కన్నారంల ఉన్న బ్యాంక్కాలనీ నుంచి కొత్తపల్లి మండలంలోని మా ఊరు సీతారాంపూర్కు నా తొవ్వ సాగుతున్నది. మా ఇంటికి వొయ్యే తొవ్వల్నే ఇంకో మంగలి దుకాణం ఉంటది. లోపల పీఓ�
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మంచి నీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతీ పల్లె, పట్టణాల్లో వేడుకలను అట్టహాసంగా జరిపారు. మిషన్ భగీరథ నీళ్లపై ప్లెక్సీలు పట్టుకుని ర్యాలీలు తీశారు. ట్యాంకుల
కరీంనగర్కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తుండడంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి, అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్ప�
తెలంగాణలో వెనకబడిన వర్గాల కులవృత్తిదారులు, చేతివృత్తిదారుల జీవన ప్రమాణాలు పెంచటానికి కేసీఆర్ సరార్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న బీసీలకు లక్ష ఆర్థికసాయం పథకం నిరంతర ప్రక్రియని బీసీ సంక్షేమశాఖ మం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు పండుగలా సాగాయి. అన్ని పట్టణాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి.
కరీంనగర్ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని, రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం ప్రతీ గ్రామంలో విజయవంతమైంది. ఊరూరా ఉదయం నుంచే గ్రామ ప్రజలు బతుకమ్మలు చేతపట్టుకుని.. బోనాలు నెత్తిన ఎత్తుకుని ర్యాలీలు తీస్తూ గ్రామ పంచాయ�
‘ఒకప్పుడు ఏదైనా రోగం వస్తే ‘నేను రాను బిడ్డో సరారు దవాఖాన’కు అనే రోజులుండేవి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానకు పోతే బిల్లులు చెల్లించలేక ఆస్తులు అమ్ముకునే పరిస్థితులుండేవి. కానీ స్వరాష్ట్రం�
Telangana | రాష్ట్రంలో మరో 17 బీసీ డిగ్రీ గురుకులాలు మంజూరయ్యాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Degree Colleges | ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 17 గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మంత్రి గంగుల కమలాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక ప్రకటనలో వెనుకబడిన వర్గాలకు శుభాకాంక
రాష్ట్రంలోని 703 బీసీ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని సీట్లను ఇకపై పూర్తిగా ఆన్లైన్ ద్వారానే భర్తీ చేయనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇందుకోసం రూపొందించిన https://bch
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న వెనుకబడిన వర్గాల కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం దాదాపు 53 వేల దరఖాస్తులు వచ్చినట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.