సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తున్న రేషన్ డీలర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీం తో వారు సమ్మె విరమించారు. మంగళవారం సాయంత్రం రేషన్ దుకాణాలు తెరిచి, సరుకులు పంపి�
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు సమ్మెకు దిగారు. దీంతో రేషన్ దుకాణాలు మూతపడ్డాయి. ఈ నెల మూడో తేదీ నుంచి లబ్ధిదారులకు సరఫరా కావాల్సిన రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. విద్యుత్ ప్రగతి పేరిట నిర్వహించిన సభలు పండుగలా సాగాయి. విద్యుత్తు అధికారులు, ప్రజా ప్రతినిధులు బైక
ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిలిచేలా కరీంనగర్ మానేరు తీరంలో నిర్మించిన తీగల వంతెన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవానికి యంత్రాంగం ఏర్పాటు చేస్తున
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కరీంనగర్లో ‘విద్యుత్ ప్రగతి దినోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించారు. కరీంనగర సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల బైక్ ర్యాలీని మంత్రి గంగుల కమలాకర్, మేయర్�
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు సమ్మెకు దిగారు. దీంతో రేషన్ దుకాణాలు మూతపడ్డాయి. ఈ నెల మూడో తేదీ నుంచి లబ్ధిదారులకు సరఫరా కావాల్సిన రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా సురక్ష దినోత్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్శాఖ శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, షీంటీల �
Minister Gangula | రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతి, సంక్షేమానికి పాటుపడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు.
కర్షకలోకం మురిసిపోయింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం రైతు దినోత్సవాన్ని అంబరాన్నంటేలా జరుపుకున్నది. జిల్లాలోని 76 రైతు వేదికల్లో వేడుకలను అట్టహాసంగా నిర్వహించగా, ప్రతి పల్లె నుంచీ ఉత్స�
రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతన్నను కాపాడుకుంటామ ని, ఎల్లవేళలా అండగా ఉంటామని రైతులకు మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. శనివారం దుర్శేడ్లోని రైతు వేదికలో నిర్వహించి�
Minister Gangula | ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన రైతాంగ కార్యక్రమాలతో రైతులకు వ్యవసాయంపై పూర్తి నమ్మకం పెరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula ) పేర్కొన్నారు.
Minister Gangula | తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దశాబ్ది కాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా ఎదిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నేటి నుంచి 22వ తేదీ వరకు పండుగలా నిర్వహించనున్నారు. మొదటి రోజు రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, జగిత్యాలలో మంత్రి ఈశ్వర్, పెద్దపల్లిలో మండల�