రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకో�
ధాన్యం సేకరణ త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మంత్రి గంగుల కమలాకర్ను ఫోన్లో కోరారు. బుధవారం ఆయన మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా రోడ్లప
ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న స్టోరేజీ, ట్రాన్స్పోర్ట్ సమస్యల పరిష్కారానికి ఇందుకోసం ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు సహకరించని చోట, స�
అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలబడుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ధాన్యం సేకరణ, మిల్
ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని, రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధ�
Minister Gangula | రాష్ట్రంలో ధాన్యం సేకరణ రాబోయే పదిరోజులు మరింత కీలకం కాబోతున్న నేపథ్యంలో ధాన్యం అన్లోడింగ్ సమస్య ఉత్పన్నం కావద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అధికారులను ఆదేశించారు.
గత ఏడాదితో పోల్చితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా, సజావుగా సాగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నిరుడు ఇదే సమయంతో పోల్చితే 10 లక్షల టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేసినట్టు చెప్పా�
Minister Gangula | ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనగర్లో చేపట్టనున్న టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ భూమిపూజకు ముందు చేపట్టే భూకర్షణం పూజలు సోమవారం ఉదయం తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆ ధ్వర్యంలో శ�
సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్తో రేషన్ డీలర్ల జేఏసీ సోమవారం జరిపిన చర్యలు సఫలమయ్యాయి. దాంతో జూన్ 5 నుంచి తాము చేపట్టబోయే సమ్మెను విరమించుకుంటున్నట్టు రేషన్ డీలర్ల జేఏసీ ప్రకటించింది.
ఆధ్యాత్మిక చింతనతో కరీంనగరం (Karimnagar) మురిసిపోయింది. గోవిందనామస్మరణతో పులకించిపోయింది. సోమవారం ఉదయం మిథునలగ్నంలో భూకర్షణంతో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.
రీంనగర్లో టీటీడీ సహకారంతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి సోమవారం ఉదయం భూక్షరణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప�
కరీంనగర్లో టీటీడీ సహకారంతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి సోమవారం ఉద యం భూకర్షణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
కుల వృత్తులకు జీవం పోసింది సీఎం కేసీఆర్ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కులవ
కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని, కుల వృత్తులకు జీవం పోసింది ఆయనేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.