టీటీడీ సహకారంతో కరీంనగర్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తామని, దీని వల్ల నగరానికి ఆధ్యాత్మిక శోభ వస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు
కళ తప్పిన కుల వృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం జీవం పోస్తున్నది. ఆర్థికంగా చితికి పోతున్న బతుకులకు అండగా నిలుస్తున్నది. సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో కుల వృత్తులు ఆదరణ కోల్పోయాయి. కనుమరుగయ్యే దశక�
కరీంనగర్ పట్టణంలో టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఈ నెల 31న భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, హైదరాబాద్ టీటీ
కరీంనగర్లో 10 ఎకరాల స్థలంలో నిర్మించనున్న టీటీడీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఈ నెల 31న నిర్వహించే భూమిపూజ కార్యక్రమానికి రావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిని రాష్ట్�
కరీం‘నగరాన్ని’ మరిం త సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రధాన రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
లుక్స్ బ్యూటీ అకాడమీ, వెలుగు ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ మడుపు అరుణ ఆధ్వర్యంలో ఈ నెల 18న కరీంనగర్ ఫంక్షన్ ప్యాలెస్ లో తెలంగాణ ప్యాషన్ షో నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మానగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం లభించనున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని టీటీడీకి కేటాయించింది. సీఎం కేసీఆర్ మార్గ
Minister Gangula | లోకానికే అన్నంపెట్టే అన్నదాతకే అన్నం పెట్టడం పూర్వజన్మ సుకృతమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు పస్తులు ఉండొద్దనే ఉద్దేశంతో మంత్రి సొంత డ�
వయోవృద్ధులను రాష్ట్ర సంపదగా భావించి, సముచిత గౌరవమి వ్వాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. సీఎం కేసీఆర్ సర్కారు అభాగ్యులకు అండగా ఉంటున్నదని, వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జె�
అకా ల వర్షాలు తగ్గిన తర్వాత యాసంగి ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యే క శ్రద్ధతో కరీంనగర్లో ప్రక్రియ వేగంగా జరుగుతున్నది.
వయోవృద్ధులకు ఆసరాగా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో డే కేర్ సెంటర్లు, హైదరాబాద్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలు మళ్లీ తప్పుడు ప్రచారంతో వస్తున్నారని, ప్రతిపక్షాలను నమ్మితే రాష్ట్రం మళ్లీ అంధకారంలోకి పోతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
Minister Gangula Kamalakar | రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు ప్రచారంతో ప్రజలను మాయ చేస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మి అధికారం అందిస్తే
రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని, ఈ నెల 22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.