మొక్కల పెంపకంతోనే వాతావరణ సమతుల్యత సాధ్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి భావి తరాలకు పచ్చని ప్రకృతిని కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. తాను ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తాన�
నా కాలికి నొప్పి ఉన్నది. అయినా లెక్క చేయకుండా రైతుల గోసను చూసి వచ్చిన. సర్కారు పరిహారం ఇప్పించేందుకు పొలాల్లో తిరుగుతున్న. ఈ సమయంలో రాజకీయాలు సరికాదు. అందరూ రైతుల కోసం పనిచేయాలి. గవర్నర్ సైతం ధాన్యం కొను�
‘తెలంగాణ ప్రజలు, రైతులు ఈ దేశంలో లేరా? రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు గవర్నర్కు కనిపించడం లేదా? వారిని ఆదుకోవాలని ప్రధాని మోదీకి లేఖ ఎందుకు రాయరు?’ అని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గవర్నర్ను
Minister Gangula | రాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అండగా నిలిచి నష్టపరిహారం ఇప్పించేందుకు కేంద్రంపై ఒత్తిళ్లు తీసుకురావాలని సూచి�
రాష్ట్రంలోని ప్రతి కార్మికుడు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ జ్యోతినగర్లో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు �
ధాన్యం కొనుగోళ్లపై తనకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నల వర్షం కురిపించారు. వారు సమాధానాలు చెప్పకుండా తెల్లముఖం వేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సక్రమంగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులకు పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు అంశంపై మం�
అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో 1.28 లక్షల టన్నుల తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్గా
బీసీ ఆత్మగౌరవ భవనాల పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను బీసీ సంక్షేమశాఖ మం త్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. వేల కోట్ల విలువైన స్థలాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నదని
Minister Gangula | అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా బాయిల్డ్ చేయడానికి జిల్లాలకు ఆదేశాలు జారీ చేసామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) తెలిపారు.
Minister Gangula Kamalakar | తెలంగాణ స్వయం పాలనలో మరో మహోజ్వల ఘట్టం ప్రారంభమైందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) పేర్కొన్నారు.
బీసీ సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా న�
లోధ్ క్షత్రియ సమాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం, నిధులు విడుదలచేస్తూ ఉత్తర్వులిచ్చింది. హైదరాబాద్లోని తన నివాసంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆ సామాజిక వర్గానికి చెం
‘ఎన్నికల సంవత్సరం వచ్చింది. తెలంగాణ వ్యతిరేక శక్తులు మళ్లీ బయల్దేరినయ్. మాయ మాటలతో లొంగదీసుకుని, అధికారం చేపట్టాలనే కుట్రలు చేస్తున్నయ్. వాటి మాయమాటలకు లొంగితే మునిగిపోతం. మోసపోతే గోసపడుతం. మన సంపదను �
Minister Gangula | రాబోయే ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేక శక్తులకు అవకాశమిస్తే మరోసారి దగా పడతామని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు.