దేశంలో ఏటా రెండు పంటలనూ కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. యాసంగి పంట సేకరణకు కేంద్రం మందుకురాకున్నా రైతుల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొ�
Minister Gangula | దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) తెలిపారు.
“విద్యతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడినప్పుడే దళితుల జీవితాల్లో మార్పులు వస్తాయి. ఈ విషయాన్ని గ్రహించిన నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన ఎంతో ఆలోచన చేసి తెచ్చిన దళితబంధు చాలా బాగున్నది. దళితుల ఆర్థిక, సామాజిక, �
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు రానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపార�
రాజ్యాంగ నిర్మాత, భారతదేశ దార్శనికుడు, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడకకు వేళయింది. శుక్రవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధమవుతున్నది. ఆయా జిల్లా కేంద్రాల్లో షెడ్యూల్, కులాల అభివృద్�
బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో దళితబంధు పారిశ్రామికవేత్తలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సన్మానించారు. దళిత బంధుతో దళితుల దశ మారిందని మంత్రి పేర్కొన్నారు. అధికారుల చిత్తశుద్ధితో �
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని, కాళేశ్వరం జలాలతో పంటలు బాగా పండి దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాక
మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయ సాధకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గం గుల కమలాకర్ అన్నారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో ఫూలే చూపిన బాటలో పాలన సాగుతున్నదని తెలిపారు. మంగళవారం హైదర
కరీంనగరలో ఎం తో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కేబుల్ బ్రిడ్జిని ఈ నెల 14లోపు సిద్ధం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
Minister Gangula | ఉత్తర తెలంగాణకు గేట్ వేగా కరీంనగర్ నిలువనున్నదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మానేరు వంతెనపై నిర్మించిన తీగల వంతెనను ఈ నెల 14న ప్రారంభించనున్నట్లు తెలిపారు.
కరీంనగర్ను గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని 14, 59వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మేయర్ యాదగిర�
Minister Gangula | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతనే కరీంనగర్ నగరం అభివృద్ధి చెందిందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula)పేర్కొన్నారు.