“దసరా’ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా గొప్పగా తీశాడు. నాని ఈ సినిమాతో మా తెలంగాణ బిడ్డగా మారిపోయాడు. తెలంగాణ కళాకారులకు నిలయం. ఇలాంటి విజయాలతో తెలంగాణ నుంచి మరింత మంది కళాకారులు వస్తారు’ అని అన�
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ పలుకరింపుల కోసమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశారని, కార్యకర్తలే మా బలం.. బలగమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శ
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ పలుకరింపుల కోసమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్న
BRS | సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్యంలో సాధించిన తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుందని, బీఆర్ఎస్కు కార్యకర్తలే బలం, బలగమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Ministre Gangula) పేర్కొన్నారు.
Minister Gangula | తెలంగాణలో హైదరాబాద్(Hyderabad) తరువాత గొప్ప నగరంగా రూపు దిద్దుకుంటున్న కరీంనగర్(Karimnagar)లో సినిమా విజయోత్సవాలను జరుపుకోవడం అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు.
స్వరాష్ట్రంలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. పల్లె ప్ర
Minister Gangula | సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తిమంతులు సాహితివేత్తలు, కవులని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు.
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar), మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan ram) జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు.
స్వరాష్ట్రంలోనే అభివృద్ధి పరుగులు పెడుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు కేసీఆర్ సర్కారు ప్రాధాన్య�
Minister Gangula | తెలంగాణలోని బీసీ బిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా కరీంనగర్(Karim nagar)లో రూ. 27 కోట్లతో నిర్మిస్తున్న బీసీ మహిళా వ్యవసాయ కళాశాల(College) భవనం పనులను త్వరలో ప్రారంభించనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్�
సీతారాముల కల్యాణం జిల్లా వ్యాప్తంగా గురువారం కమనీయంగా జరిగింది. ముఖ్యంగా అపర భద్రాదిగా పేరుగాంచిన ఇల్లందకుంట దేవాలయంలో అంగరంగ వైభవంగా సాగింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్క�
‘అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న రాష్ర్టాన్ని చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నయి. ఎందుకింత కండ్ల మంట..? ఇక్కడి ప్రజలు బాగుపడవద్దా..? తెలంగాణ అంటే ఎందుకింత అక్కసు..? ఎప్పుడూ ఏదో రకంగా ప్రభుత్వాన్�
అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఇక్కడ స్థిరపడ్డ తమిళకాలనీ ప్రజలకు పథకాలు అందేలా కృషిచేస్తానని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని పద్మనగర్ నుంచి సిరిసిల్ల వెళ్లే ప్రధాన రహదా
నిరుపేద ప్రజల్లో రక్తహీనతకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రజా పంపిణీలో భాగంగా వినియోగదారులకు అందిస్తున్న సాధారణ రేషన్ బియ్యానికి బదులు పోషకాలు గల బలవర్ధక బియ్యం (ఫోర