‘నాకు నా తల్లిదండ్రులు జన్మనిస్తే రాజకీయంగా మీరు జన్మనిచ్చారు. కేసీఆర్ కీర్తినిచ్చారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
Minister Gangula | భావితరాల బాగు కోసం బీఆర్ఎస్కు మరోసారి అండగా నిలవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్( Minister Gangula) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
‘నాడు ఉద్యమాల ద్వారా స్వరాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అభివృద్ధిలోనూ తెలంగాణను దేశానికే రోల్ మాడల్గా నిలుపుతున్నారు. తెలంగాణలో ఓటడిగే హక్కు కేవలం బీఆర్ఎస్కు మాత్రమే ఉంది.
జనాభాలో 56 శాతం ఉన్న బీసీల పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. కేంద్రం తీరువల్ల బీసీలకు (BC's) చాలా అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేకంగా మ
లచ్చన్నా ఏడ్వకు.. నేనున్నా.. మన సారు కేసీఆర్ ఉన్నరు.. ఏ రైతు కూడా అధైర్య పడద్దు” అని కరీంనగర్ రూరల్ మండలం తాహెర్ కొండాపూర్కు చెందిన రైతు పూరెళ్ల లక్ష్మయ్యను మంత్రి గంగుల కమలాకర్ ఓదార్చారు.. కాలికి గాయ�
‘మీకు ప్రభుత్వం ఉంది. మన సీఎం కేసీఆర్ ఉన్నరు. అధైర్య పడకండి.. అండగా ఉంటాం’ అంటూ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ రైతులకు భరోసానిచ్చారు. శనివారం రాత్రి వడగండ్ల వానతో పలు మండలాల్లో పంటలు దెబ్బతినగా,
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతిగింజను కొంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొ�
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగి సీజన్లో పండిన చివరి ధాన్యం గింజ వరకు కనీస మద్ద తు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో యాసంగి సీజన్లో పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపార�
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘ భవనానికి నిధులు, మత్స్యకార సొసైటీలో సభ్యత్వాలను మంజూరు చేయిస్తానని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ�
కరీంనగర్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 25న నిర్వహించే సమావేశాలను విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. దేశంలో రెండు పంటలు కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
కరీంనగర్ రూరల్ మండలం చెర్లభూత్కూర్లో చిరుతల రామాయణం ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకున్నది. ఆదివారం మధ్యాహ్నం ఒకేసారి పెద్దసంఖ్యలో నాయకులు, ప్రజలు వేదికపైకి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది.