గ్రామీణాభివృద్ధిలో దేశం గర్వించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇదంతా సాధ్యమైందని తెలి�
మెరుగైన పర్యవేక్షణ, పనితీరు, జవాబుదారీతనం, పారదర్శకతను పెంపొందించే విధంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభా గం పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. నూతన పీఆర్ ఇంజినీరింగ్ కార్యాలయాలు శనివారం నుంచి ప్రారంభంకా�
నాలుగు దశాబ్దాలుగా రాయపర్తి మండల సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును తాము ఏనాడూ వీడేది లేదని మండలంలోని జేతురాం తండా గ్రామ పంచాయతీ పరి
కేసీఆర్ కృషి, పట్టుదలతోనే రాష్ట్రం సస్యశ్యామలమైందని, దేశంలో పేదల కోసం పనిచేసే ఏకైక నాయకుడు ఆయనేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
నాలుగు దశాబ్దాలుగా వరంగల్ జిల్లా రాయపర్తి మండల సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెంటే ఉంటామని జేతురాం తండా జీపీ పరిధిలోని జేతురామ్ తండా, ర�
రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్తో ముందుకెళ్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉర్సుగుట్ట సమీపం�
ప్రభుత్వ పాఠశాలు, విద్యాసంస్థల్లో చదివినవారిని తక్కువ చేసి చూడొద్దని, వారిని సానపట్టడం ద్వారా జాతిరత్నాలను వెలికితీయవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులను ప్ర
Minister Errabelli | జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గుట్టపై నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనములచే శ్రీ సీతారామాంజనేయ విగ్రహాల ప్�
వల్మిడి రాములోరి గుడి ప్రారంభోత్సవానికి వేళయింది. ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగంగా మూడు రోజుల నుంచే ఆలయ ప్రాంగణం సహా చుట్టుపక్కలంతా పండుగ వాతావరణం నెలకొనగా నేడు కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది.
పాలకుర్తి, వల్మిడి, బమ్మెరతో పాటు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు అధిక నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పట్టుదలతో వల్మిడిలో సీ�
Minister Errabelli | సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మానవీయ కోణంలో ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారని.. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని వ
కాంగ్రెస్, బీజేపీ వల్లే దేశం, రాష్ట్రం అధోగతి పాలైందని, ఆ పార్టీలకు అధికార యావే తప్ప ప్రజలు, వారి అభివృద్ధి, సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా�
కాంగ్రెస్, బీజేపీ వల్లే దేశం, రాష్ట్రం అధోగతి పాలైనట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఈ రెండు పార్టీలకు అధికార యావే తప్ప, ప్రజల సంక్షేమం, అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదన
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధాన అస్ర్తాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో మీడ