సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక చేయూతతో రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవం సంతరించుకుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన�
జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. c, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జాబ్ మ�
ఎస్టీల్లో వర్గీకరణ చిచ్చుకు కుట్ర పన్నుతున్న కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని, గ్రామాల్లోకి వచ్చే ఆ పార్టీ నాయకులను తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శ�
Minister Errabelli Dayakar Rao | తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని హామీలను ఇక్కడ ఇస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అక్కడ లేనిది ఇక్కడ ఇస్తామంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. ఆ పార్టీని నమ్ముకుంటే నట�
జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వైద్య కళాశాలల ప్రారంభోత్సవాలు శుక్రవారం అంబరాన్నంటాయి. రాష్ట్రంలో తొమ్మిది చోట్ల ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించగ
పల్లె తల్లికి సేవ చేయడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ అవిరళ కృషి, ప్రణాళికలో భాగంగా మన పల్లెకు సేవచేసే భాగ్యం లభిం�
పరిగి మండలంలోని రాఘవాపూర్ గ్రామ పంచాయతీ పచ్చదనం, పరిశుభ్రతలో ఆదర్శంగా నిలిచి రాష్ట్ర స్థాయిలో మెరిసింది. ఈ గ్రామానికి 2023కు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డు దక్కింది.
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ -2023 అవార్డులో భాగంగా ఐదు వేల జనాభా కల్గిన ఉత్తమ జీపీ పురస్కరాన్ని సర్పంచ్ పర్వతగిరి రాజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా గురువారం హైదరాబాద్లో అందుకున్నారు.
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న క్వాంటమ్ ఏఐ.. దేశంలో తొలిసారిగా నూతన కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. ఈ ఆఫీస్ను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం �
Minister Errabelli | వల్మీడిలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆగమ శాస్త్రాల ప్రకారమే విగ్రహాల పున: ప్రతిష్ఠాపన వైభవంగా జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli ) అన్నారు.