సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేశంపేట మండలంలోని సంగెం, అల్వాల గ్రామాల్లో 30 కోట్లతో నూతనంగా నిర�
Minister Dayakar Rao | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంగళవారం దర్శించుకున్నారు. ప్రత్యేక వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
శాంతియుత మార్గం సదా అనుసరణీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, క
పదేండ్ల క్రితం ప్రకటించిన గిరిజన యూనివర్సిటీని ఇన్నేండ్లకు ఇస్తారా? అని ప్రధాని మోదీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మహబూబ్నగర్ సభలో కొత్తగా ప్రధాని ఇచ్చిన హామీ ఏమిటి? అని ప్రశ�
రూరల్ ఏరియా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి రాయపర్తిలో జరిగిన స్వర్ణభారతి మ�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్ర
ఉమ్మడి జిల్లాలో గురువారం ప్రగతి జాతర కొనసాగింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవితతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ములుగు, నర్సంపేట, మరిపెడలో పర్యటించారు.
వైద్య రంగంలో రాష్ట్రం నంబర్ వన్ అని, దేశానికి అత్యధిక సంఖ్యలో వైద్యులను అందిస్తున్న ఘనత తెలంగాణదేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎంపీ కవి�
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అనే క అబద్ధాలు చెప్తున్నదని, అరచేతిలో వైకుంఠం చూపుతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కు లు చేసినా ముఖ్యమంత్రి�
నర్సంపేటలో ఈ నెల 28న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన
తెలంగాణ పట్టణ పేదరిక నిర్ములన సంస్థలోని రిసోర్స్ పర్సన్ (ఆర్పీ)ల వేతనాలు పెంపు ఉత్తర్వులను మంగళవారం విడుదల చేయడం పట్ల రాష్ట్ర మెప్మా ఆర్పీల సంఘం గౌరవాధ్యక్షుడు ఎల్ రూప్సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమ�
ఎలక్షన్ల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్ష పార్టీల నేతలు గడియకో తీరుగా ప్రజలను నమ్మించేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్�
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామ రెడ్డి సంఘం ప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎర్రబెల్లిని మరోసారి గెలిపించుకుంటామన�