‘తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం. మళ్ల అధికారం కేసీఆర్ దే.. 40 ఏళ్ల నా రాజకీయ అనుభవంతో చెబుతున్న.. ఎవరు ఏ సర్వేలు చెప్పినా నమ్మొ ద్దు.. గతానికి మించి పాలకుర్తిలో మెజార్టీ వస్తుంది’ అని రాష్ట్ర పంచాయతీ�
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బూత్ స్థాయి కమిటీ మెంబర్లు గ్రామాల్లో ప్రతి ఓటరును కలిసి ప్రభుత్వ పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎ�
బీఆర్ఎస్ పార్టీకి ఊరూరా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇతర పార్టీల వారి�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. బుధవారం ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ సభలో రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొనగా, 60 ఏండ్ల కాంగ్రెస్ పాలన�
ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుకెళ్లాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఎర్రగట్టుగుట్టలోని కేఎల్ఎన్ ఫంక్షన్హాలో గ్రేటర్ 1, 2, 65 డివిజన్ల సమన్వయ కమిటీ సభ్
ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలను ప్రజలు తిప్పి కొట్టేలా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను చైతన్యం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
హైదరాబాద్కు సమీప ప్రాంతం కాబట్టి జనగామ వంద శాతం అభివృద్ధి చెంది తీరుతది..భవిష్యత్లో ఐటీ కారిడార్.. పరిశ్రమలతో చాలా అద్భుతంగ మారుతది.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల కోరిక.. అదేం ప�
జనగామను జిల్లా చేసి, గోదావరి నీటితో సస్యశ్యా మలంగా చేసిన సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలకాలని ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా బహిరంగసభకు తరలిరావాలని కో�
‘గోడలపై పేర్లు రాసెటోడివి.. ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసినోడివి.. నువ్వొక బ్రోకర్.. చీటర్.. పైసలకు అమ్ముడుబోయే క్యారెక్టర్లెస్ గాడివి.. నువ్వెంత? నీ బతుకెంత? అమెరికాలో పెద్ద కంపెనీకి సీఈవో పనిచేసిన కేట�
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. ప్రకృతి ఒడిలో పూచే పువ్వుల పండుగ
అని, పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ (Ba
ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం (Annavaram) శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) దర్శించుకున్నారు. గురువారం ఉదయం సతీసమేతంగా అన్నవరం ఆలయానికి చేరుకున్న మంత్రి ఎర్రబెల్లి.. స్వామివ
జనగామ మట్టి బిడ్డ పల్లా రాజేశ్వర్రెడ్డి..ఎంట్రీతోనే ఘన విజయం వైపు అడుగులు వేశారని..ఇద్దరం ఒకే హైట్లో ఉన్నాం..సేమ్ ైస్టెల్లో అభివృద్ధి కూడా ఉంటుంది’
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సతీసమేతంగా శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఆయన.. స్వామివారికి ప్రత్యేక పూజలు �