బీఆర్ఎస్ కోసం ఊరూవాడ ఏకమవుతున్నది. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థులకు మద్దతుగా జనం తరలివస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడచూసినా ప్రచారానికి జనం వెల్లువలా తర�
Minister Errabelli | టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి.. నువ్వొక బ్రోకర్వి.. జోకర్వి అంటూ మండిపడ్డారు. పాలకుర్తి నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్�
శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లడుగుతున్నారు. పార్టీ మ్�
సమైక్య పాలనలో అన్నిరంగాల్లో అభివృద్ధికి నోచుకోక భంగపడ్డ తెలంగాణను ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని, ఒకప్పుడు పల్లేర్లు మొలిచిన బీడు భూములు నేడు పచ్చబడుతున్నాయని బీఆర్ఎస్ పాలకుర్తి న�
బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఈ నెల 10వ తేదీన రెండోసెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ప్రజల ఆశీర్వాదంతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని, సీఎం కేసీఆర్ దీవెనలు, ప్రజాబలంతో మరోసారి విజయం సాధిస్తానని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధీమా వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ప్రజల సహకారంతో పాలకుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీ�
ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచి, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. గిరిజన తండాలు ఉమ్మడి రాష�
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి బాట పట్టించిన ఘనత సీఎం కేసీఆర్దేనని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్ర
బీఆర్ఎస్ అభ్యర్థులకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభిస్తున్నది. ప్రచారంలో భాగంగా గడపగడపకూ ఓట్ల కోసం వెళ్లిన సందర్భంలో సబ్బండ వర్గాలు మద్దతు తెలుపుతూ నిండుమనస్సుతో ఆశీర్వదిస్తున్నాయి. ఉమ్మడి జిల్లావ్య
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్టీ వర్గీకరణ చేపడుతామంటున్న టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నాడని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మం
దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలంతా బీఆర్ఎస్కు అండగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో విజయం ఖాయమైనా మెజార్టీపై దృష్టి పెట్టాలని పాలకుర్తి నియోజకవర్గ అభ్యర