“కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, కటిక చీకట్లు చూసినం.. మళ్లీ అలాంటి రోజులు మనకు రావొద్దు.. ఇందుకు ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలి.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు అప్పటి రోజులనే గుర్తు చేస్తున్నయి.. కా�
కరువుతో నెర్రెలు బారిన నేలను సస్యశామలం చేసి బీడు భూములకు సాగునీరందించిన ఈ ప్రాంతాన్ని కోనసీమలా మార్చిన సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్య ర్థి, మంత్రి ఎర
‘నీదేం పార్టీ.. ఇక్కడికొచ్చి సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీఆర్ఎస్ను విమర్శిస్తున్నావ్? నీకు వారి గురించి మాట్లాడే హక్కు లేదు’ అని ఓ గిరిజన మహిళ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నిలదీసింద�
‘కాంగ్రెస్ పాలనలో రైతులు నానా కష్టాలు పడ్డారు.. కరెంట్ సక్రమంగా రాక పంటలకు నీరందక నష్టపోయారు.. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని టీ-పీసీసీ చీఫ్�
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 60 ఏళ్లు వెనక్కి వెళ్తామని, పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని బీఆర్ఎస్ పాలక
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఉద్య మ నేత, సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందుతుం
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓ బ్రోకర్ అని, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేసిన సారథి సీఎం కేసీఆర్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. బుధవారం జనగా
Minister Errabelli | కాంగ్రెసోల్లు(Congressmen) దొంగలని, వారు పాలించే రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli) అన్నారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్
తొర్రూరులో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపు మేరకు ప్రత్యేకం గా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో ర్యాలీగా బయ�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుస విజయాలు సాధిస్తున్న నేత, పాలకుర్తి అభివృద్ధి ప్రదాత, ప్రజల మనిషి ఎర్రబెల్లి దయాకర్రావుకు ప్రజలు మరోసారి అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి సత్యవతిరాథోడ్ పి
బీఆర్ఎస్ ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. సబ్బండ వర్గాల మద్దతు లభిస్తుండడంతో అభ్యర్థుల్లో జోష్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఊరూరా, వాడవాడనా కలియదిరుగుతున్న అభ్యర్థులు ‘నియోజకవర్గ ప్రజలే మా బలం.. బలగం.. మరోస�
‘పాలకుర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చూసి మరోసారి ఆశీర్వదించండి.. వచ్చిరాని హామీలతో ప్రజలను ఆగం పట్టించాలని చూస్తూ ఈ ప్రాంతంపై కనీస అవగాహన లేని కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించండి.. అభివృద్ధి ప�
కాంగ్రెస్ పార్టీకి పాలకుర్తి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�