ఎన్నిక ల నగారా మోగగానే బీఆర్ఎస్ దూకుడు పెంచింది. సీఎం కేసీఆర్ 16న జనగామలో జరిగే సభలో పాల్గొన నున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి తొలి ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచే పూరించే అవకా శం ఉన్నది. సీ�
జనగామ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి పేరు ఖరారైంది. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమన్వయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వర్కిం�
‘అరవై ఏళ్లు జనాన్ని చావగొట్టిన కాంగ్రెస్ ఒక్క చాన్స్ ఇవ్వమంటోంది. 11 చాన్స్లు ఇచ్చినా చేసిందేమీ లేదు. పాలకుర్తిలో నిత్యం జనం మధ్య ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసిన ప్రజల మనిషి దయాకర్రావు
అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తున్న బీఆర్ఎస్కే ప్రజల మద్దతు ఉన్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీ
‘ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చిన బీఆర్ఎస్ కావాలా.. 60 ఏళ్లు కన్నీళ్లు మిగిల్చిన కాంగ్రెస్ కావాలా? 2014 ముందు పాలకుర్తి నియోజకవర్గంలో తాగు నీటి పరిస్థితి ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు కరెంట్ ఎట్లుండే.. �
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని పాలకేంద్రం సమీపంలో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ సంక్షేమ సభకు కార్యకర్తలు పోటెత్తారు.
పేదలకు సైతం ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను చూసి అంతా దద్దరిల్లడం ఖాయమని, కాంగ్రెస్ నాయకులు నిద్రలేని రాత్రులు గడపడం ఖాయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరానికి విచ్చేసిన సందర్భంగా, హనుమకొండ సుబేదారి ఆర్ట్స్అండ్సైన్స్ కళాశాల మైదానంలో, ఇద్దరు మం త్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఆధ్వర్యాన ఓరుగల్లు మహానగరంలో శుక్రవారం అభివృద్ధి, సంక్షేమ ఉత్సవం కొనసాగింది. నగరంలో రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు అమాత్యుడు రామన్న చేతులమీదుగా ప్రార�
ఉద్యమ సమయంలో ఓరుగల్లే కదనరంగమైంది. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఏ పిలుపు ఇచ్చినా ఈ గడ్డ కదలివచ్చింది. ఉద్యమానికి, బీఆర్ఎస్కు ఊపిరిలూదింది.. ఉద్యమానికి కేంద్రబిందువైంది.. మొదటినుంచీ అండగా ఉంటున్న ఈ గడ్డ ప
సర్కారు బడుల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, పౌష్టికాహారానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులుఆకర్షితులవుతూ సర్కారు బడులల్లో చేరేందుకు క్యూ కడుతున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని పంచాయతీరాజ్ శా�
హైదరాబాద్ నగరం నెక్లెస్రోడ్లోని హెచ్ఎండీఏ మైదానంలో 11 రోజుల పాటు ‘సరస్ మేళా’ను నిర్వహిస్తున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో గౌతమ్ పొట్రు తెలిపారు. ఇందులో 19 రాష్ర్టాలకు చెందిన కళ
గిరిజన తండాలన్నింటిని పట్టణాలకు దీటుగా సమగ్రాభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా రూ.కోట్ల నిధులతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖా�
రాష్ట్రంలో క్రమక్రమంగా ఉనికిని కోల్పోతున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.