సీఎం కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు లభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని హఠ్యా తండా, భీక్యా నాయక్ పెద్�
రాష్ట్ర సర్కారు పిలుపు మేరకు వరంగల్ జిల్లాలో ఒకేరోజు 3.26 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఊరూరా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో స�
ఎన్నికలు వస్తున్నాయని ప్రజల్ని గోల్మాల్ చేద్దామని కాంగ్రెస్ తుపాకీ వెంకట్రాముడి మాటలు చెబుతూ గారడీ చేయాలని చూస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన�
పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి రిటైర్డ్ డీఈవో, ఆదర్శ లా కాలేజీ కరస్పాండెంట్ బూర విద్యాసాగర్ గౌడ్ రూ.5 లక్షల విరాళం అందించారు. అలాగే వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ర�
CM KCR | జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడికి సెప్టెంబర్ 4న సీఎం కేసీఆర్ రానున్నారు. ఆది కావ్యం రామాయణ సృష్టికర్త వాల్మీకి మహర్షి పుట్టిన ఊరుగా ప్రసిద్ధిచెందిన వాల్మీకి పురం కాలక్రమంలో వల్మిడిలో ఆయన నివ�
మహాకవులు నడయాడిన పాలకుర్తి ప్రాంతమంటే సీఎం కేసీఆర్కు ఎంతో ఇష్టమని, వాల్మీకి మహర్షి పుట్టినిల్లయిన వల్మిడికి వచ్చే నెల 4వ తేదీన సీఎం కేసీఆర్ రానున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, నీటి సర�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు జరిగాయి. మంగళవారం స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శత ఘటాభిషేకం జరిపారు.
సీఎం కేసీఆరే తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్లో వర్ధన్నపేట �
రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని ముల్కనూరు ప్రజాగ్రంథాలయంలో మహనీయులు మహాత్మ జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే,
Minister Errabelli | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బంజరు భూముల్లో బంగారు పంటలు పండుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Minister Dayakar Rao | పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి నియోజకవర్గంలోని ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బురాన్పల్లి వద్ద ఓ గీత కార్మికుడు కల్లు తీస్తుండగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గమ�
మహిళా చైతన్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.