పాలకుర్తి నియోజకవర్గంలో పనిచేస్తున్న 79 వేల మంది ఉపాధిహామీ కూలీలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున టిఫిన్ బాక్స్లు అందజేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
శనివారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం ఇస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.
పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తు న్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రక టించడంతో మంత్రి సత్యవ�
కరెంట్పై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ను తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పెద్దవంగర పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో బుధవారం సమీక్
బీఆర్ఎస్ ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మొద్దని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు స్పష్టంచేశారు.
‘కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడ్డరు.. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారు.. ఇది చాలదన్నట్లు టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పంటల సాగుకు మూడు గంటలు కరెంట్ చాలని అంటున్నడు.. రేవంత్రెడ్డి ఓ రాజకీయ బ�
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు (Seasonal disease) వ్యాపిస్తాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా గ్రామ పంచాయతీ కార్మికులు (Gramapanchayathi worker) వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు.
రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ వద్దు..3 గంటల చాలన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని, రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీని రైతులు తన్ని తరిమి కొట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి నీట�
పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెను విరమించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మి
Minister Dayakar Rao | పారిశుధ్య కార్మికులు ఎవరి మాటలో విని ఆందోళన చేయొద్దని.. ఆగంకావొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. సీఎం కేసీఆర్ మనసున్న మహరాజని, తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారన్నారు.
Minister Errabelli | కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.
సమైక్యపాలన నాటి కష్టాల నుంచి గట్టెక్కి స్వరాష్ట్రంలో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్న వేళ మూడు గంటలు చాలంటూ ‘కరెంటు కుట్రలు’ సృష్టించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై రైతులు కదంతొక్కారు.