బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ (Minister KTR) మహబూబాబాద్లో (Mahabubabad) పర్యటిస్తున్నారు. మానుకోటలోని (Manukota) తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్�
అడవిబిడ్డల బతుకులకు బీఆర్ఎస్ సర్కారు పాలనలో భరోసా వచ్చింది. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములు ఇక వారికే దక్కనున్నాయి. పోడు భూములకు పట్టాల పంపిణీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మొదలుకానుండగా,
Minister Errabelli | అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన బీఆర్ఎస్(BRS) ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాక�
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ సీడీఎఫ్ నిధుల నుంచి రూ.50కోట్ల నిధులు మంజూరు చేశారని, ఆ నిధులతో చేపట్టే పనులకు వచ్చే నెల మొదటి వారంలో వివిధ శాఖల మంత్రులచే శంకుస్థాపనలు చేయనున్నట్
“గతంలో మేదరి కులాన్ని ఎవరూ పట్టించుకోలే.. సీఎం కేసీఆర్ మేదరులను గుర్తించి వారికి హైదరాబాద్లో ఎకరం జాగా, కోటి రూపాయలతో భవనాన్ని మంజూరు చేసి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు” అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్ర�
ఏళ్లుగా భూమిని నమ్ముకున్న వారికి రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. అడవిని ఆధారంగా చేసుకొని జీవించే వారికి హక్కులు కల్పిస్తున్నది. బతుకు కోసం పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం �
Minister Dayakar Rao | మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, పథకాలను సైతం అమలు చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తయి పదో ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, అధికారుల�
Telangana Martyrs Day | దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమకొండలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భా�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’ ఉమ్మడి వరంగల్ అంతటా వైభవంగా జరిగింది. ఆలయాల్లో పూజలు, మసీదుల్లో నమాజ్లు, చర్చిలు, గురుద్వారల్లో ప్రత్యేక ప్రార్థనలతో సర్వత్రా భక్తిభా
తెలంగాణలోనే సర్వ మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తున్నదని రా్రష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం అన్నారం షరీఫ్ దర్గాలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మి�
సమైక్య పాలనలో ఆదరణ కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకుంటున్నాయని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ�
రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే తీసుకున్న అత్యంత ప్రధానమైన పథకాల్లో తెలంగాణకు హరితహారం (Haritha Haram) ఒకటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. భవిష్యత్ తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్ఛమైన గా�
Minister Dayakar Rao | తెలంగాణ పల్లెల్లోని ఏ ఆడబిడ్డ మంచినీళ్ల కోసం బిందె పట్టుకొని వీధుల్లోకి రావొద్దనే గొప్ప సంకల్పంతో మిషన్ భగీరథ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా�