సకల వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కల వృత్తులను కాపాడేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. ఇక్కడి పథకాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నది. తెలంగాణలో సబ్బండ వర్గాల ఆకాంక్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు నెత్తిన బోనాలు, బతుకమ్మలతో ర్యాలీగా బయల్దేరి రైతులు, అధికారులు, ప్ర�
తాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు 40 ఏండ్ల రాజకీయం అనుభవం ఉందని, ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కూడా తెలంగాణ ప్రాంతంలో తట్టెడు మట్టి పోసి అభివృద్ధి చేయలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్
సీమాంధ్రుల పరిపాలనలో తెలంగాణ ప్రాంతంలోని బోర్లు, బావులు, చెరువులు, కుంటలన్నీ వట్టిపోయి భూగర్భంలోకి వెళ్లిపోయిన గంగమ్మతల్లిని నేడు భూపొరలన్నింటినీ తన్నుకుంటూ పైకి ఉబికి వచ్చేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్�
Minister Dayakar Rao | తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం పాలకుర్తి నియోజకవర్గ స్థాయ
పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ములుగు (Mulugu) జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తూ దేశానికి దిక్సూచిగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందస్తు ఆలోచనలతో హైదరాబ�
చదువుతోనే సబ్బండ వర్గాలకు సమాజంలో సమున్నత హోదా లభిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని రాగన్నగూడెం సర్పంచ్ రెంటాల గోవర్ధన్రెడ్
రాష్ట్ర పోలీసు వ్యవస్థలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకువచ్చి, దేశానికి ఆదర్శవంతగా నిలిపారని, తెలంగాణలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశా
కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రామాలు సస్యశ్యామలం అయ్యాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. శనివారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్
తెలంగాణ దశాబ్ది ఉత్సవం అంబరాన్నంటింది. శుక్రవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పండుగ వాతావరణంలో ప్రారంభం కాగా ఊరూవాడన సంబురం నెలకొంది. వరంగల్, హనుమకొండ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఉత్సవాలకు మండలి డిప్
సీజన్ వస్తున్నదంటే ‘పంట పెట్టుబడి ఎట్ల?’ అన్న బాధ లేదు.. ఎరువులు, విత్తనాల కోసం ఎదురుచూడాల్సిన పని లేదు.. నీటి కోసం గోస పడాల్సిన అవసరం అంతకన్నా లేదు.. కరెంటు కోసం రాత్రిళ్లు కూడా కండ్లళ్ల వత్తులేసుకోవాల్సి
సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రూ.కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేస్తూ మం డల ప్రజల రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్�
వరంగల్ను హెల్త్సిటీగా మార్చేందుకు రూ.1116 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు 68 శాతం పూర్తయ్యాయని, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, అత్యాధునిక వైద్య సేవలు ఇక ఇక్కడే అ�