రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రాముడి సమక్షంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో శనివారం ప్రగతి పొద్దు పొడిచింది. వరంగల్వాసుల కలలను సాకారం చేస్తూ మొత్తంగా రూ.618 కోట్లతో పలు అభివృద్ధి పనులకు
రాష్ట్ర పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు శనివారం వరంగల్కు వస్తున్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ
గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయంలో పట్టణ ప్రగతి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేఎంసీ నుంచి పారిశుధ్య కార్మికులతో భారీ ర్యాలీ ప్రారంభించారు. ఎంజీఎం కూడలిలో సఫాయి కార�
పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
‘సఫాయన్నా.. మీకు సలామన్నా.. మీతోనే పల్లెలు ప్రగతిని సాధించాయన్నా..’ అని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ప్రశంసించారు. గ్రామాల్లో గణనీయమైన మార్పులు వచ
కోట్లాది రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో మారుమూల పల్లెలు, కుగ్రామాలు, గ్రామీణ ప్రాంతాలన్నింటిలో గణనీయమైన మార్పులు వచ్చాయని రాష్ట్ర పంచాయత
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవాన్ని ఊరూరా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. భారీ ర్యాలీలు త�
Minister Errabelli | కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Dayakar Rao) ఆరోపించారు.
‘మహిళా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. సీఎం కేసీఆర్ వారికి అన్ని రంగాల్లో పెద్ద పీట వేస్తున్నారు. దీంతో వారి ప్రాధాన్యత పెరిగింది’ అని మంత్రి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర�
Minister Errabelli Dayakar Rao | మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి కొత్తకోట దయాకర్ రెడ్డి పార్థివదే�
మలిదశ ఉద్యమ ‘కుసుమ’ం నింగికెగసింది. గులాబీ నేత అప్పగించిన బాధ్యతలను, అభివృద్ధి ఫలాలను జిల్లా ప్రజలకు అందించే వారధి ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్(47) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సకల సౌకర్యాలను కల్పిస్తూ పట్టణాలకు దీటుగా రూపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభ�