జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలని, వేడుకలు ముగిసే వరకు అధికారులందరూ అందుబాటులో ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
Minister Errabelli | దశాబ్ది వేడుకలను విజయవంతం చేయాల్సిన అధిక బాధ్యత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
సీఎం కేసీఆర్ పేదల ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథశాఖ మం
సాగునీటి రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జేకే కాలనీ సింగరేణి గ్రౌండ్లో ఎమ్మెల్యే హరిప్రియ�
సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్ ఉన్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం శివారులో, హరిపిరాల �
Minister Errabelli | తాను ఉన్నంతకాలం పద్మశాలీలను కాపాడుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. పద్మశాలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న కేసీఆర్, కేటీఆర్కు మనమంతా రుణపడి ఉండాలని అన్నారు. మహబూబాబాద్
విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ (NTR) తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని �
రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఈనెల 31న వరంగల్ నగర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా కాజీపేట, హనుమకొండ, వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆ�
సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పా రు.
కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడకపోతే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకుంటేనే భయం వేస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండల కేంద్రంలోని సాయిగార్డెన్స్లో బొమ్మకల్లు, చిట్యాల, పోచంపల్లిలో గం�
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పునర్వ్యవస్థీకరణపై ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సచివాలయంలో మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావును కలిసి పుష్పగుచ్చాలు అందించ�
సమగ్రాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళానికి మంత�