బీఆర్ఎస్ పాలనలోనే క్రీడలకు ప్రాధాన్యం లభించిందని, గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ�
వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుపొంది మళ్లీ అధికారం చేపడుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాల�
సర్వమతాల సారాంశం మానవత్వమేనని, ప్రపంచానికి మంచి చేసేలా రాజకీయాలకుతీతంగా భక్తి భావాన్ని పెంచిపోషించడం ద్వారా సమాజంలో ప్రశాంతతను నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ�
సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని వ్యవసాయ, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చ
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)ను ప్రభుత్వం చర్చలకు పిలిచిందని జరుగుతున్న ప్రచారం నిజం కాదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గురువారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో గిరక తాటి చెట్టు ఎక్కి.. స్వయంగా గీసి కిందకు దించి కల్లు తాగారు. మూడేండ్ల క్రితం సొంత ఖర్చుతో తాటి మొక్క�
Minister Dayakar Rao | పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలందరిని ఆప్యాయంగా పలుకరిస్తూ వారిలో మేమకమవుతారు. ఎక్కడికి వెళ్లినా అందరితో సరదాగా మాట్లాడడంతో పాటు యోగక్షేమాలపై ఆరా తీస్తుంటారు.
నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మెను జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (JPS) వెంటనే విరమించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు.
కాంగ్రెస్ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అ న్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నేడు మొసలికన్నీరు కారుస్తున్�
గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమణకు సానుకూలత వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచన మేరకు వారు సమ్మె విరమణకు ప్రకటన చేసే అవకాశం ఉన్నదని తెలిసింది.
జీడబ్ల్యూఎంసీ ద్వారా రూపొందించిన ప్రగతి నివేదికను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్విప్ వినయ్భాసర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు డాక్టర్
యువతలోనేకాకుండా గవర్నెన్స్లోనూ ఇన్నోవేషన్ రావాలని, త్రీ ఐ నినాదంతో ముందుకెళ్తేనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండలోని కాకతీయ ఇన్స్ట�