కేంద్రం, రాష్ట్రంలో సుదీర్ఘకాలం పరిపాలన సాగించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిన పాపాలను పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కడుగుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపా
ఉనికిని చాటుకొనేందుకు ప్రతిపక్ష పార్టీలు బోగస్ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. గన్నారం గ్రామ శివారులో మంగళవారం నిర్వహించిన బీఆర�
రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర�
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ స
‘అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ ప్రజల ఆదరణ చూరగొన్న మహానేత.. దీనిని ఓర్వలేని మతతత్వ బీజేపీ, విజన్ లేని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.. వీరిని తెలంగాణ సమాజం ఆదరించదు.
విజన్ లేని పార్టీగా కాంగ్రెస్, పరమతాన్ని ఆదరించలేని పార్టీగా బీజేపీని తెలంగాణ సమాజం విశ్వసించదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరా�
Minister Dayakar Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ను కాపాడుకుంటేనే ప్రజలకు లాభం జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని కేశవాపురంల
వరంగల్ కేఎంసీలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికో ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన విధంగా ప్రీతి సోదరి పూజకు హె�
సమీప భవిష్యత్తులో వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్లో దాదాపు 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నదని, ఇందులో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న రెండువేల మందికి తక్షణమే జీవనోపాధి లభిస్�
మానవ సంబంధాల విలువలను తెలియజేస్తూ బలగం సినిమాలో తన పాట ద్వారా యావత్ తెలుగు ప్రజానీకాన్ని కన్నీరు పెట్టించిన బలగం మొగిలయ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.
బలగం సినిమాలో పాటలు పాడిన పస్తం మొగిలయ్య-కొమురమ్మ దంపతులకు దళితబంధు పథకం కింద మంజూరైన కారును బుధవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ప్ర
బలగం సినిమాలో తన పాట ద్వారా యావత్ తెలుగు ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన బుడిగ జంగాల కళా�
మక్కల కొనుగోళ్లు వరంగల్ జిల్లాలో జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 35 కొనుగోలు కేంద్రాలకు ఆమోదం తెలుపగా, ప్రస్తుతం 21 ఏర్పాటయ్యాయి. వాటిల్లో ఇప్పటికే 9వేల క్వింటాళ్ల కొనుగోలు పూర్తయ్యింది. మరో రెండు రోజు�