Minister Dayakar Rao | కాంగ్రెస్ పార్టీ రైతులను ఎప్పుడూ పట్టించుకోలేదని, వ్యవసాయానికి ఎప్పుడూ సరిగా కరెంటు ఇవ్వలేదని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలపై టీడీప�
వల్మిడి శివారు గుట్టలపై ఉన్న రామాలయాన్ని మరో భద్రాద్రిగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. స్థానికంగా దక్షిణ అయోధ్యగా పేరొందిన వల్మిడిలోని రామాలయంలో భద్రాచలం తరహాలోనే శ్రీరా మ నవమి కల్యాణం నిర�
రాష్ట్రంలో కొనసాగుతున్న 3,622 పంచాయతీల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
Minister Dayakar Rao | అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
వచ్చేనెల 31లోగా రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో పండ్లతోటల సాగును లక్ష్యంగా నిర్ణయించినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్�
జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ ఏడాది 12 కోట్ల పనిదినాలు మంజూరు అయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. సచివాలయంలో ఉపాధిహామీ పథకం, పంచాయతీరాజ్శ
యాదాద్రి ఆలయం ఇల వైకుంఠపురంగా వెలిసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కృషితో భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో
సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో అన్నిరంగాల్లో తెలంగాణ (Telangana) అగ్రగామిగా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో అప్రతిహత అభివృద్ధి జరుగుతున్నదని చెప్�
దేశంలో ఒక రాష్ట్రం మరో రాష్ట్రం తో పోటీ పడుతుంది.. కానీ, తెలంగాణ మాత్రం ప్రపంచంతో పోటీ పడుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
అభివృద్ధిలో అమెరికాతో (America) హైదరాబాద్ (Hyderabad) పోటీపడుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉండగా విదేశాల్లో ఉన్న కొడుకు, కూతురు సొంతూరికి రమ్మంటే వచ్చేవాళ్లు కాదని చ�
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా నగరంలో 2023 తానా మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభయ్యాయి. పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన బాంక్వెట్ విందుతో ఈ మూడురోజుల వేడుకకు శ్రీకారం �
ఎవరు ఎక్కడ ఉన్నా.. ఎన్ఆర్ఐలుసహా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. తాను ఈ సభలకు ప్రతి ఏడాదీ హాజరవుతున్నానని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు ఘనంగా జరగాలని ఆకాంక్షించా�
తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైలు తోడ్పాటును అందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వర్జీనియాలో ఎన్నారైలతో మాట్లాడారు. తన జన్మదినం స�
Minister Erraballi Dayakar Rao | ఆమె నిరుపేద దళిత కుటుంబంలో జన్మించింది. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. నీట్లో 454 మార్కులతో జాతీయ స్థాయిలో 9,292 ర్యాంకు సాధించింది. ఎస్సీ కేటగిరిలో ఎంబీబీఎస్ సీటు దాదాపు ఖరారైనట్టే.