మహిళలు ఆర్థిక స్వావలంబన చేకూర్చే దిశగా ఉచిత కుట్టు శిక్షణ శిబిరాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు.
ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న గద్దర్.. ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.
‘ఉత్తరప్రదేశ్లో సాయంత్రం ఏడు దాటితే మహిళలు బయటికెళ్లరు. భయంతో ఇంట్లోనే ఉండిపోతరు. సీఎం యోగి నియోజకవర్గంలో కూడా రోడ్లు బాగలేవ్. అంతా బురద. అక్కడి ప్రజలు మంచినీళ్లకు గోస పడుతున్నరు. అక్కడ పింఛన్ ఐదొందల�
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నా యి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రు లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎ స్ శ్రేణులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, బాధితుల్లో
శభాష్.. మీ పని తీరు అద్భుతం. తెలంగాణ మహిళా సంఘాల సభ్యులు దేశానికే ఆదర్శం..’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇటీవల లడక్ వెళ్లి అకడి మహిళలకు శిక్షణ ఇచ్చి వచ్చిన ఓరుగల్లు మహా సమాఖ్యకు చెందిన 15 మంది
భద్రకాళీ చెరువు కట్టకు పడిన గండికి అధికార యంత్రాంగం గంటలోనే మరమ్మతు చేసింది. శనివారం పోతన నగర్ వైపు చెరువు కట్టకు గండి పడింది. సమాచారం తెలుసుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేపట్టారు.
క‘న్నీటి’ కష్టాలు చుట్టుముట్టిన ములుగు, జయశంకర్, హనుమకొండ, వరంగల్ జిల్లాల ముంపు బాధితులకు రాష్ట్ర సర్కారు అన్నీ తానై ఆదుకుంటున్నది. భీకర వర్షాలు, వరదలు సృష్టించిన నష్టాన్ని పూడ్చేందుకు అహర్నిశలూ కృషి
వరద బాధితులను అన్ని విధాలా ఆదుకున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఏటూరునాగారం-కొండాయి, భద్రాచలం ప్రాంత వరదల్లో చిక్కుకున్న బాధి
మేము న్నాం అంటూ అభయం ఇచ్చారు.. అధైర్యపడకండి అంటూ భరోసా కల్పించారు.. ఆకలితో ఉన్న వారి కడుపులు నింపారు.. భయపడకండి.. భారం మాదేనని ఒట్టేసిండ్రు.. ప్రభుత్వం అండగా ఉంటుందన్న హామీతో ఓదార్చిండ్రు.. ఇవి శుక్రవారం రాష్
నలభై ఏండ్లల్లో ఎన్నడూ లేని వర్షాలు ఈసారి పడ్డాయని, వరదలపై విపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. వరదలతో చాల కాలనీలు జలమయం అయ్యాయని చెప్పారు.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అధైర్య పడొద్దని.. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) అనారోగ్యంతో చనిపోయారు.
పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోన�