జనగామ : కేంద్ర ప్రభుత్వం పద్ధతి చూస్తుంటే కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నట్టుగా ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన దళారులకు 11 లక్షల కోట్లు కేంద�
వరంగల్ : తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో సోమవారం టీఆర్ఎస్ నిరసన దీక్షలు చేపట్టింది. ఈ నిరసన దీక్షను ప
హైదరాబాద్ : కష్టపడి పనిచేసే వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ కచ్చితంగా గుర్తిస్తారు. పార్టీ ఆదేశాల ప్రకారం నిబద్ధతతో పనిచేసే వ్యక్తి మెట్టు శ్రీనివాస్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్�
హైదరాబాద్ : తెలంగాణలో రైతులు పండించిన యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు నిర్వహించనున్న మండల కేంద్రాలలో ధర్నా, ఆందోళన కార్యక్రమాలకు రై�
హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్ రావు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళ్లి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సుధాకర్ రావుకు
హైదరాబాద్, ఏప్రిల్ 1 : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 2న ఉగాది పర్వదినాన్ని ప్రజలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆయన కోరారు. రెండు సంవత్
వరంగల్ : జిల్లాలోని వరంగల్ ఎంజీఎం దవాఖానను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం సందర్శించారు. దవాఖానలోని ఐసీయూలో ఓ పేషెంట్ను ఎలుకలు కొరికిన నేపథ్యంలో మంత్రి దయాకర్ రావు డీఎంఈ రమేష్ రె
హనుమకొండ : గత పాలకుల నిర్లక్ష్యంతోనే తెలంగాణ అభివృద్ధి చెందలేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఐనవోలు మండల�
జనగామ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తల్లి లక్ష్మి (87) కొద్దిసేపటి క్రితం మరణించారు. హన్మకొండలోని రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్(RMH) లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మర
జనగామ : దేవరుప్పుల మండలం చిన్న మడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంపెల్లి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపు కా
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే రోడ్లకు మహర్దశ వచ్చింది. ఇప్పుడు ప్రతి పల్లెకు రోడ్లు రావడమే కాదు.. ప్రతి గ్రామంలోనూ అంతర్గత రోడ్లు కూడా నేడు అద్దంలా మెరుస్తున్నాయని, ఇదంతా కేవల�
జనగామ : ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఉద్యోగాల కోసం ఆచార్య జయశంకర్ కోచింగ్ సెంటర్ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు త�
జనగామ : విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సీఎం కేసీఆర్ ఆ రంగాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పాలకుర్తి మండలం చెన్నూరు గ్రా
హైదరాబాద్ : ఓ సామాన్యుడి సృజనాత్మకతకు అబ్బుర పడిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అతడిని వెన్నుతట్టి పోత్సహించారు. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి కోసం రాసిన పాటను ప్రత్యేకంగా ర�