జనగామ : మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని, స్వయం శక్తితో ముందుకు రావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మం
వరంగల్ : గ్రామ పంచాయతీలు కేవలం పన్నుల మీద, ప్రభుత్వాలు ఇచ్చే నిధుల కోసం ఎదురు చూడకుండా, స్వంతంత్రంగాఎదిగే విధంగా ఆలోచించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం రాయపర్తి మండ�
హన్మకొండ : మహిళల మీద సీఎం కేసీఆర్కు ఎనలేని గౌరవం. మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్ చేస్తున్నంత కృషి దేశంలో ఎవరూ చేయడం లేదని పంచాయతీరాజ్ నీటి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహిళలు, పిల్లలు, దివ్య�
హైదరాబాద్, మార్చి 6 : మానవ వనరుల అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించే విద్య, వైద్య రంగాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. వీటి కోసం పెద్ద ఎత్తున నిధులను కేటాయించి అభివృద్ధి చ
హనుమకొండ : ప్రజలు సుఖ శాంతులతో స్వేచ్ఛగా జీవించాలంటే శాంతిభద్రతలు ప్రాధాన్యత ఎంతో ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ శాఖ గణనీయమైన కృషి చేస్తున్నాదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల�
హనుమకొండ : సామాజిక సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. ఆదివారం ములుగురోడ్ లోని వజ్ర గార్డెన్స్లో లయన్స్ క్లబ�
జనగామ : సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలోని చంపక్ హిల్స్లో 2 కోట్ల 3
జనగామ : జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ శివలింగయ్యను ఆదేశించారు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అ
హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద వెలుగు చూసిన హత్యాయత్నం కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హింస �
జనగామ : మనిషి భవిష్యత్తును బంగారుమయం చేసేది బడి మాత్రమే. గుడి, మసీదు, చర్చి కన్నా బడి వల్ల సమాజం పురోగమిస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో �
వరంగల్ : విద్య, వైద్యం ఎక్కడైతే సమృద్ధిగా అందుతుందో అక్కడ అభివృద్ధి త్వరగా జరుగుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి ఎంపీడీవో కార్యాలయంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, �
జనగామ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి వారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా
వికారాబాద్ ఫిబ్రవరి 28 : రాష్ట్రంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె ప్రగతి కింద 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 8,629 కోట్ల రూపాయలు గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్ గా విడుదల చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి
మహబూబాబాద్ : స్వచ్ఛంద సేవలో బాల వికాసది ప్రత్యేకమైన స్థానం. అనేక సేవలు చేస్తూ అందరి మెప్పు పొందిన ఘనత బాల వికాసది అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అన్నారు. జిల్లాలోని తొర్రూరులో బాలవికాస ఆధ్వర్యంలో కరోనా పాజ
వరంగల్ : అంతా బాగుంటేనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని వర్ధన్నపేట మండలం పంథిని, రాయపర్తి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఐదేళ్ల లోపు పిల్లలకు ప�