వరంగల్, ఫిబ్రవరి 25 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాలలో ‘మన ఊరు మన
కేంద్రాన్ని కోరిన మంత్రి ఎర్రబెల్లి తెలంగాణలో ఇంటింటికీ శుద్ధజలం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ప్రశంస హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తుండట�
హనుమకొండ, ఫిబ్రవరి 24 : హన్మకొండలోని (వేయి స్తంభాల) శ్రీ రుద్రేశ్వరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల గోడ పత్రికను పంచాయతీరాజ్ శాఖల మంత్
జనగామ : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో వివిధ ప్రమాదాల్లో మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల క
మహబూబాబాద్ : వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేటల మధ్య తొర్రూరు మంచి వ్యాపార కేంద్రంగా ఎదిగిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తొర్రూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీక
మహబూబాబాద్ : అటల్ ఇన్నోవేషన్ మిషన్ పథకంలో భాగంగా ఎంపికైన తొర్రూరు ప్రభుత్వ పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మ�
జనగాం : పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివరాత్రి జాతర ఉత్సవాలు పక్కాగా నిర్వహించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార�
జనగామ : కరోనా కష్టకాలంలో కొవిడ్ బాధితులను అమ్మలా అక్కున చేర్చుకున్నది ఆశ కార్యకర్తలు. ఆ సమయంలో వారి సేవలు వెలకట్టలేనివని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఆశ కార్యకర్తలకు స�
హైదరాబాద్ : జిల్లా ప్రజా పరిషత్లు, మండల ప్రజా పరిషత్లకు ఈ బడ్జెట్లో గ్రాంట్ని పెంచాలని కోరుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మ
ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 20: స్థానిక జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా తెలంగాణ బ్యాడ్మింటన్ టోర్నీ ఆదివారం మొదలైంది. పోటీలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎ
వరంగల్ : వరంగల్లోని ధర్మారం సమీపంలో నూతనంగా 318 షాపులతో నిర్మించిన ‘వరంగల్ హోల్ సేల్ కాంప్లెక్స్’ ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలోఎ మ్మెల్సీలు బండ ప్రకాష్, బస్
ములుగు : మేడారం జాతర ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. జాతర జరిగే చుట్టుముట్టు 40 నుంచి 50 కి. మీ. మేర జాతర కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి
ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ వన దేవతలను పంచాయతీరాజ్ నీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం దర్శింకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలను దర్శించుకోవడం సంతోషకరం అని
వరంగల్: సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి X రోడ్డు వద్ద రక్తదాన శిబిరాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం రక్త దానం �
వరంగల్ : జిల్లాలోని రాయపర్తి మండలంలో గల సాంఘిక సంక్షేమ పాఠశాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా నియోజకవర్గంలో పలు కార్యక్రమా�