జనగామ : సమాజానికి నిజమైన సేవకుడు, అహింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికిన గొప్ప వ్యక్తి సంత్ సేవాలాల్ మహరాజ్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సేవాలాల్ జయంతి సందర్�
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు సంస్కరణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కనీస అవగాహన లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల�
వరంగల్, ఫిబ్రవరి 14 : లక్ష్యాన్ని మించి రెట్టింపుగా లీడ్ బ్యాంక్ రుణాలు అందజేయడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా మొత్తం రుణాల పంపిణీ లక్ష్యం 2 వేల 744 కోట్లు కాగా, 4 �
ములుగు : మేడారంలో ఈ నెల 16 నుంచి 19 వ తేదీ వరకు జరగనున్న సమ్మక్క, సారలమ్మ జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ�
పూర్ణాహుతి సంకల్పం తీసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం ఉదయం ముచ్చింతల్లోని శ్రీరామనగరంను కుటుంబ సమేతంగా సందర్శించారు. గోపాలోపాయన పురస్కారాన్ని తమిళనాడుకు చెందిన మాడభూషి వరదరాజకు
జనగామ : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో పాలకుర్తి నియోజకవర్గంల
హనుమకొండ : రాజ్యసభ వేదికగా ప్రధాని మోదీ, బీజేపీ నిజస్వరూపం బయటపడింది.తెలంగాణ పై కక్షసాధింపుగా మోదీ వ్యవహరిస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం హన్మకొండ లో ప్రభుత్వ చీఫ్ �
హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని మరో సారి రుజువైంది. సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రోజు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ�
వరంగల్ : ఈ నెల 10న వరంగల్ నగరంలో జరగనున్న వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల పై పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో అధికారుల�
జనగామ ఫిబ్రవరి 08 : కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ నివారణ చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం జనగామ
జనగామ : రాష్ట్రంలో మొదటి టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జనగామలో జరుగనుంది. కావున ఆరంభ వేడుకలు అదిరిపోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ నెల11న జనగామకు సీఎం కేస
మహబూబాబాద్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..వరంగల్ – ఖమ్మం రహదారిలో ఆదివారం రాత్రి నాంచారి మడూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఒకరు మృతి చ
వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామకు సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో జిల్లా
మహబూబాబాద్ : పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని పెద్ద వంగర మండలం గంట్లకుంటలో సీసీ రోడ్ల పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామ�