జనగామ : బీజేపీ వాళ్లకు మెంటల్. వాళ్లు కావాలనే మనల్ని తికమక పెడుతున్నారు. ప్రతి దానికి వంక పెడుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కేంద్రం వరి ధాన్యం వద్దంటే, రాష్ట్రంలో
హైదరాబాద్ : ప్రతి ఒక్కరు నీటి విలువను తెలుసుకుని పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి, భవిష్యత్ తరాలకు అందించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్న�
హనుమకొండ, మార్చి 20 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశా
జనగామ : జిల్లాలోని దేవరుప్పుల మండలం కడవెండి గ్రామ పరిధి పొట్టిగుట్ట తండాలో గల వానకొండయ్య లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణానికి పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తలంబ్రాలు సమర్పించారు. కొం�
జనగామ : గతంలో ఎన్నడూ లేని విధంగా మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, వైద్య శాలలను బాగు చేసే పనిని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈ మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వా�
హైదరాబాద్ : సెర్ప్ ఉద్యోగులు, ఐకేపీ, వీఓఏలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అందజేస్తామని అసెంబ్లీ లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇందుకు ఎంతగానో కృషి చేసి, సీఎం కేసీఆర్ను ఒప్పించి తమకు బాస
హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాను పర్యవేక్షిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మ
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చైర్మన్గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గుత్తా �
హైదరాబాద్ : రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత తదితరులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోమవార�
రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం పథకాలు దేశానికే దిక్చూచిగా మారాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డిలు అన్నారు. ఆదివారం చేవెళ�
వరంగల్ మార్చి 13 : జిల్లాలోని నర్సంపేట మండలం చిన్నగురిజాల గ్రామంలోని చెరువులో జారిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక
హైదరాబాద్ : ప్రముఖ సినీ, తెలంగాణ గేయ రచయిత కందికొండ యాదగిరి పార్థివ దేహానికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చా�
హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ఉద్యోగులు, అధికారులు రూపొందించిన పల్లె ప్రగతి- 2022 డైరీని మంత్రులు మంత్రి హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావుల శాసన మండలి ఆవరణలో గురువారం
హైదరాబాద్ : టీ న్యూస్ కార్యనిర్వాహక సంపాదకుడు సోమా సురేష్ బాబు తల్లి సోమా రామమణి ఇటీవల మృతిచెందారు. రామమణి దశదిన కర్మ కోహెడ క్రాస్ రోడ్డులో గల ఎస్వైఆర్ గార్డెన్స్ లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎ
హైదరాబాద్, మార్చి 9 : రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకంగా కలకాలం నిలిచిపోతుందన�