హనుమకొండ : హనుమకొండలో ఎంసీఏ చదువుతున్న యువతిని ప్రేమ పేరుతో వెంట పడుతూ ఓ యువకుడు గొంతు కోసిన సంఘటనపై పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు క
హైదరాబాద్ : వేసవిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా నూటికి నూరు శాతం సురక్షిత మంచి నీటిని అందించాలి. సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారు
వరంగల్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జిల్లాలో రేపు(బుధవారం) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నర్సంపేటను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ
మహబూబాబాద్ : రాష్ట్రంలో దళితులకు మంచి రోజులు వచ్చాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో దళితబంధు లబ్ధిదారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఆమె దళితబంధు యూనిట్�
మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో WELLS FARGO, UNITED WAY స్వచ్ఛంద సంస్థల సహకారంతో 70 లక్షల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్, కొవిడ్ రోగుల చికిత్స కోసం నిర్మించిన అత్యాధునిక 36 పడకల భవనాన్ని మంత్రులు సత్యవతి
మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూర్ డివిజన్ కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
సంగారెడ్డి : నేడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. ప్రతి పల్లెల్లోనూ అంతర్గత రోడ్లు, మురుగు నీటి కాలువలు నిర్మిస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్
వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కే చంద్�
వరంగల్ : చారిత్రక నేపథ్యం ఉన్న ఓరుగల్లుకు భద్రకాళి బండ్ మరో మనిహారంగా మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రూ.2కోట్ల 10 లక్షలతో నిర్మించిన 570 మీటర్ల పొడవైన భద్రకాళ
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ పల్లెలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జాతీయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ స్వ శక్తి కరణ్ పురస్కారాన
ఢిల్లీ : జీవితంలో తాను చెప్పింది ఆచరించిన గొప్ప మనిషి వ్యక్తి విద్యావేత్త, సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
గ్రామీణాభివృద్ధి అయినా.. పట్టణాభివృద్ధి అయినా సీఎం కేసీఆర్ సమ్మిళితవృద్ధి మోడల్స్కు ఎవరూ సాటిరారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ�
జనగామ : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పాలకుర్తికి చెందిన రాజు కూతురు సింధూజ అనారోగ్యానికి గురై చికిత్స పొందుతు�
హనుమకొండ : జిల్లాలోని శాయంపేట మండలం మందారిపేట కస్తూర్బా పాఠశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందడం పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాప�
హనుమకొండ : అభివృద్ధి, సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని ఆత్మకూరు మండలం కటక్షాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన 60 డ�