మహబూబాబాద్ : ఈ ఎండాకాలంలోనే మడిపల్లి గ్రామానికి కాళేశ్వరం జలాలను తీసుకొస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి పోలేపల్లి, మడిపల్లి గ్ర�
మహబూబాబాద్ : జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా తొర్రూరు మండలం పోలెపల్లి గ్రామంలో అంబేద్కర్ �
జనగామ/సూర్యాపేట : పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆపదలో ఉన్న వారిని ఆదుకొని మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ అవుటర్ ర
మహబూబాబాద్ : హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూరు పట్టణంలో మంత్రి రంజాన్ సందర్భంగా ముస్
వరంగల్ : ఈ నెల 7న మంత్రి కేటీ వరంగల్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ఖరారు, ఏర్పాట్లపై హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ చీఫ్ విప్ �
వరంగల్ : వెలమలు రాశిలో తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వాసిలో గొప్పగా ఉన్నారు. ఇందుకు కారణం వెలమలు సమాజంలోని అందరిని కలుపుకుని పోవడమేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ �
జనగామ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోన�
జనగామ : జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రధాన కూడలి, రోడ్డు వెడల్పు, సుందరీకరణ కార్యక్రమాల్లో భాగంగా వివిధ పార్టీలు, వ్యాపార వర్గాల ప్రజలతో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అఖి�
జనగామ : కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జిల్లాలోని దేవరుప్పులలో యు�
ములుగు : జిల్లాలోని మంగపేట మండలం శనిగకుంటలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనలో 40 గుడిసెలు దగ్ధం కావడం పట్ల పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి �
నార్కట్పల్లి, ఏప్రిల్ 28 : పితృవియోగం పొందిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలోని ఎమ్మెల్యే చిరుమర్తి నివాసంలో పరామర్�
మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూరు పట్టణంలో అభివృద్ధి పనుల జాతర మొదలైంది. కనీవినీ ఎరగని రీతిలో పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీకారం చుట్టారు. తొ�
జనగామ : దేశంలో అంబేద్కర్ తర్వాత అంతగా దళితుల గురించి ఆలోంచి, వారి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు అనే పథకాన్ని ప్రారంభించిన ఘతన సీఎం కేసీఆర్కే దక్కుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎ�
హైదరాబాద్ : వావిలాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటున్నాను. పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ధన వంతులు సైతం ఈ పాఠశాలకే వచ్చే విధంగా మార్చుకుందామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎ�
వరంగల్ : తెలంగాణలోనే ఉపాధి, ఉద్యోగావకాశాలు ఎక్కువ . సీఎం కేసీఆర్, కేటీఆర్ల కృషితోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. డీఆర్డీఏ హనుమకొండ