వరంగల్ : పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి ఏడేండ్ల సీఎం కేసీఆర్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమైందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్
మహబూబాబాద్ : కాంగ్రెస్, బీజేపీలు చేతగాని పార్టీలు. 70 ఎండ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. జిల్లాలోని తొర్రూరు మండలం గుర్తూరు�
జనగామ : ప్రజల పండుగలను ప్రభుత్వమే చేసే గొప్ప సంస్కృతిని సీఎం కేసీఆర్ మొదలు పెట్టారు. అదే బీజేపీ మత తత్వాన్ని పెంచి పోషిస్తూ కలిసి ఉండే ప్రజల మధ్య విషం చిమ్ముతూ విద్వేషాన్ని పెంచుతున్నదని పంచాయతీ రాజ్ శా�
హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు అన్ని రకాల నిధులు దాదాపుగా చెల్లించామని ఇంకా ఏమైనా అరకొర నిధులు బకాయిలు ఉంటే వెంటనే క్లియర్ చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. �
రంగారెడ్డి : టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. బుధవారం జిల్లాలోని మహేశ్వర�
మహబుబాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు నేడు పల్లె ప్రగతితో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని బయ్యారం మండలం చోక్ల�
మేడ్చల్ మల్కాజిగిరి : కాంగ్రెస్ పార్టీ నేతలు దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు చెత్త పార్టీలు. వాళ్ల వల్లే పెట్రోలో, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల�
సూర్యాపేట : తెలంగాణకు కావాలని నిధులు ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని ఆత్మకూరు( ఎస్ ) మండలం ఏపూర్ గ్రామ�
హైదరాబాద్ : ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చురుగ్గా పాల్గొంటున్నారు. మోరీలను సాఫ్ చేస్తూ.. పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్�
పల్లెప్రగతి కార్యక్రమంలో తెలంగాణలోని గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర
కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే దేశ ప్రజలు నట్టేట మునిగినట్టేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ లేని భారత దేశం కావాలని, ఆ దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నా
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష ఎందుకు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారో స్పష్టం చేయాలని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద�
హనుమకొండ, మే 31 : సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు రైతులకు అన్యాయం జరుగదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) అధ్వర్యంలో జరప తలపెట్టిన ల్యాండ్ పూ�
జనగామ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, కొడకండ్ల, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి తదితర మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార�